అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం...
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
హైదరాబాద్: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విజయసాయి రెడ్డి...
అమరావతి: స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యడు విజయసాయిరెడ్డిలపై ఉన్న కేసులు సాగతీయకుండా చూస్తే వారి బండారం బయటపడుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. బుధవారం కుటుంబరావు అమరావతిలో...
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని...
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...