NewsOrbit

Tag : telugu latest online news

Featured న్యూస్ బిగ్ స్టోరీ

Cabinet Viral News: వణుకుతున్న ఆ ఇద్దరు మంత్రులు..! కొత్తగా ఈ ముగ్గురికి మంత్రి పదవి ఖరారు..!?

Srinivas Manem
Cabinet Viral News: ఓ మంత్రిని గెంటేశారు.. ముగ్గురు మంత్రులపై సైలెంట్ గా ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించారు.. కొందరు మంత్రులు అపాయింట్మెంట్ కోరినా దొరకడం లేదు. కేటీఆర్, కేసీఆర్ ఫోన్ లకు కూడా అందుబాటులో ఉండడం...
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో ఏపి మంత్రుల భేటీ..ఎందుకంటే

sharma somaraju
  పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన...
బిగ్ స్టోరీ

కాలం మారినా కోటరీ మారదు…!

Srinivas Manem
ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....
టాప్ స్టోరీస్

గ్రానైట్ ఎవరి “దారి” వారిదే…!

Srinivas Manem
ప్రకాశం జిల్లాలో రాజకీయ శాసన కర్త, కర్మ, క్రియ అన్ని గ్రానైట్ వ్యాపారులే. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ రథంపై ఊరేగుతూ ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగించారు. ఇప్పుడు పాపం పండింది. జగన్ ప్రభుత్వం వచ్చిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అభిశంసన దిశగా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ముఖ్య మంత్రి...
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చంద్రబాబు డైరెక్షన్‌లో ఈసి రమేష్ కుమార్ నడుస్తున్నారు. అందుకు...
బిగ్ స్టోరీ

కరోనా…! ఆధునిక ప్రపంచానికి పాఠం…!

Srinivas Manem
వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో ప్రదాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు

Siva Prasad
...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏబీ ‘ప్చ్’ ఏమి చేయలేమిక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్మోహనరెడ్డి సర్కార్ దెబ్బ ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ విషయంలో బెడిసి కొట్టినా సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు విషయంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎన్నికల సిత్తరాలు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇటు రాజకీయ పక్షాల్లో, అటు ప్రజానీకంలో ఆసక్తిని రేపుతున్నాయి. సీన్ నెం 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పెద్దల సభకు ఆ నలుగురే…!

Srinivas Manem
పార్టీపై విధేయతకు కానుక.., మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి న్యాయ నిర్ణయం.., దేశ కుబేరుడి దౌత్య ఫలితం… ఈ మూడు అంశాలు కలిసి వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రభావం...
న్యూస్

మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు

Siva Prasad
...
న్యూస్

చంద్రబాబు కుట్రలు పన్నడం లో ధిట్ట

Siva Prasad
...
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బిసిలను టిడిపి ఓటు బ్యాంకుగానే చూసింది. వారి...
సినిమా

“మే” త్వరగా వచ్చేయమ్మా…!

Srinivas Manem
హీరో నితిన్ కు మే నెల త్వరగా వచ్చేయాలట. అప్పటి వరకు అస్సలు ఆగలేరట. అసలే భీష్మ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న నితిన్ కి మే నెలతో పనేముంది అనుకుంటున్నారా? మే నెల...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కరోనా’పై ఉపాసన సూచనలు

sharma somaraju
హైదరాబాద్: ఉపాసన మరోసారి తన సామాజిక బాధ్యతని చూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా హైదరాబాద్‌కి  వచ్చేసిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించి, జాగ్రత్తలు సూచించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి,...
టాప్ స్టోరీస్

మోడీ నిర్ణయంపై ఊసులు.., ఊహలు…!

Srinivas Manem
ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా భయం…! ఒక్కరోజులోనే మూడు కేసులు…!

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పల్లెల ఓట్ల పండగకి కాస్త మెలిక…!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు ముందు మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పూటకొకటి… నోటికొకటి… ఇదీ భా”జపం”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు ఎవరి తీరు వారిదే అన్నట్లు కనబడుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే మొదటి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అల పార్లమెంటులో… వయా మండలి…!

Srinivas Manem
పొద్దుపోతే పార్లమెంటు సమావేశాలు మొదలు. “హమ్మయ్య బడ్జెట్ పై చర్చిస్తారు. ఏదో ఒక ఊరట ఇస్తారు. తెలుగు రాష్ట్రాలకు ఊరట ఇస్తారు. కేంద్రం నుండి నిధులిస్తారు. వీలైతే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తారు.” ఇవన్నీ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం

sharma somaraju
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. పీ ఎస్ ఎల్ వి రాకెట్ల ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో… అదే స్ఫూర్తితో ఇప్పుడు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ఉద్రిక్తం:చంద్రబాబు అరెస్ట్:ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్

sharma somaraju
విశాఖ: తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్ పడింది. సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద పోలీసులు చంద్రబాబును అదుపులోకి...
టాప్ స్టోరీస్ న్యూస్

విశాఖలో కీలక సమస్యకు జగన్ చెక్…!

Srinivas Manem
సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం ద్వారా మంచినీటి అవసరాలకు వాడాలని సీఎం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అరెస్టుపై అంత అత్యుత్సాహం ఏమిటో…!

Srinivas Manem
ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ తెగ వాడేసుకుంటున్నాయి. తాజాగా టివి 5...
రాజ‌కీయాలు

నేతలు నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన...
టాప్ స్టోరీస్

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

sharma somaraju
పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే… సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ...
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
న్యూస్

టిడిపి నేత నివాసంలో ఐటీ సోదాలు

sharma somaraju
కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది....
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

sharma somaraju
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘తక్కువ ఖర్చుతో అద్భుత రాజధానిగా విశాఖ’

sharma somaraju
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
వ్యాఖ్య

మనిషి ప్రోగ్రెస్ రిపోర్టు

sharma somaraju
మొన్న అమీర్‌పేట వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగేము ఎక్కడో మేకల అరుపు వినిపించింది ఎదురుగా వ్యానులో మేకలు ఉన్నాయి నాకు అర్ధమైంది పాపం ఇవాళ్టితో వాటి బతుకు సరి అన్నాను ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తావు...
టాప్ స్టోరీస్

వైఎస్ హత్యలో సం`చలన చిత్రాలు`..!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
రాజ‌కీయాలు

బాబుపై జక్కంపూడి ఫైర్

sharma somaraju
అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత...
టాప్ స్టోరీస్

‘మండలి సెలెక్ట్ కమిటీ అవకాశమే లేదు’

sharma somaraju
అమరావతి : మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
టాప్ స్టోరీస్ సినిమా

చిరు, నాగ్ తో తలసాని భేటీ

sharma somaraju
హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి...
టాప్ స్టోరీస్

ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పటి వరకు...
టాప్ స్టోరీస్

అదుపులోకి వచ్చిన ఉప్పూడి గ్యాస్ లీకేజీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఎట్టకేలకు గ్యాస్‌ లీకేజ్‌ అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన...
టాప్ స్టోరీస్

ఎన్నికల ఖర్చు తెలుపని ఎంపిలపై ఈసి సీరియస్

sharma somaraju
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి...
టాప్ స్టోరీస్

చైనా పర్యాటకులకు ఈ- వీసాలు రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది....
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్!

Mahesh
అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

యోగిపై ‘ఈసీ’కి ‘అప్’ ఫిర్యాదు

sharma somaraju
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
టాప్ స్టోరీస్

విశ్వహిందూ మహాసభ చీఫ్ హత్య!

Mahesh
లక్నో: విశ్వహిందూ మహాసభ అధినేత రంజిత్‌ బచ్చన్‌ ను లక్నోలోని హజరత్‌గంజ్‌లో ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన రంజిత్ బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర...
టాప్ స్టోరీస్ సినిమా

‘భార్యనూ బాధితురాలిని చేశాడు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో ఎన్ కౌంటర్ లో చనిపోయిన చెన్నకేశవులు దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్య రేణుకను కూడా బాధితురాలిగా చేశాడని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు...
టాప్ స్టోరీస్

బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..

sharma somaraju
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు....