(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదయింది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే ఏ పాల్ కోడలు జ్యోతి.. వర్మపై ఫిర్యాదు చేసింది. ‘అమ్మ రాజ్యంలో...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు...
బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల అధికార బీజేపీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.11 చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఆవులను పెంచాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. పూణెలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినా.. కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మెట్రోను నేటి యువత హాట్ స్పాట్గా మారుస్తున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్లో మునిగితేలారు. సీసీ...
అమరావతి: ఆరు నెలల్లో తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పిన వైఎస్ జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆరు...
హైదరాబాద్: దిశ హంతకుల ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఎన్కౌంటర్ జరిగిన జరిగిన...
లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం లక్నోలోని అసెంబ్లీ భవనం ముందు ఆయన ధర్నా...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు చంద్రబాబుకు...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ చత్తీస్గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి) క్యాంపులో జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు....
విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నైకి చెందిన షణ్ముగ షాన్ సుబ్రమణ్యం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రగ్రహం ఉపరితలంపై పడిన చోటును నాసా గుర్తించింది. గత సెప్టెంబర్ ఏడవ తేదీన ఇస్రో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్మీ కాంటిన్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుకు ఓ జవాన్ మంట చూపడంతో పలాయనం చిత్తగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భూటాన్ సరిహద్దుకు 15 కిలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...