(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు....
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్సిపి నేత శరద్ పవార్...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు...