లక్నో: ఆయుష్ చతుర్వేది అనే కుర్రాడు జాతిపిత మహాత్మ గాంధీపై చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియలో సంచలనంగా మారింది. ఆయుష్ చతుర్వేది అనే విద్యార్థి వారణాసిలోని సెంట్రల్ హిందూ బాయ్స్ పాఠశాలలో 11వ...
అమరావతి:మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై వివిధ కధనాలు వచ్చిన నేపథ్యంలో అనుమానాలు నివృత్తికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపి పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కోరారు. కోడెల మరణం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు...
అమరావతి: భారీ వరదలతో రాష్ట్రంలోని ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇవేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం వరదలు ప్రజలను...
అమరావతి: కృష్ణానదీ కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సినిమా పాట రూపంలో చంద్రబాబుపై వ్యంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రంగస్థలం...
నాగార్జునసాగర్ : కర్నాటక, మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు...
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన వాయుగుండం బుధవారం భయపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీద...