అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...