అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలకనేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. శనివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి,...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా...
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ...
అమరావతి: ఎన్నికల ముందు కేంద్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకున్నదానిపై ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దుంప తెంచుతున్నాయి. తిరిగి తమ పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆ మాటల...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
విశాఖ: జనసేన పార్టీకి విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెంకట్రామయ్య...
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ది హత్యా లేక ఆత్మ హత్యా, కుటుంబ సభ్యుల పాత్ర ఎమిటి, చంద్రబాబు పాత్ర ఎమిటి అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించమంటారా అని వైసిపి ఎమ్మెల్యేలు అంబటి...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సిబిఐ కోర్టులో వ్యక్తిగత హజరు నుండి ఊరట లభిస్తుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హజరుకావాల్సిన జగన్ వ్యక్తిగత...
అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి అమెరికాకు వెళ్లి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు నేడు వైరల్ అయ్యాయి. చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేసిన అందరు...
అమరావతి: టిడిపి నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగంగా విమర్శించారు. ‘పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ...