తెలుగు నాట జర్నలిజం అంటే మేమె.., మాకే సాధ్యం.., నీతి, నిజాయితీ అంటూ డబ్బాలు కొట్టుకునే రెండు పత్రికలూ జర్నలిజానికి ఊపిరి తీశాయి. జర్నలిజం మూల సూత్రాలను కూడా పాటించలేదు. ఒక ప్రభుత్వ ప్రతినిధి...
ఓ పెద్ద మీడియా సంస్థ..! ఆ అధినేత కరోనా పట్ల సాయంగా రూ. 20 కోట్లు కూడా అందించారు. తమ సంస్థల్లో అనేక నీతులు రాస్తుంటారు. కరోనా పట్ల అత్యంత అప్రమత్తత రాస్తుంటారు. ఆ...