టాప్ స్టోరీస్ న్యూస్ఆప్ఘన్ లో ఉగ్రదాడి-45 మంది మృతిSiva PrasadDecember 25, 2018December 25, 2018 by Siva PrasadDecember 25, 2018December 25, 2018ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కనీసం 45 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదులు ముందుగా కారుబాంబు...