జమ్ముకశ్మీర్ లోని రాజౌరి లో ఆర్మీ క్యాంప్ పై ఈ రోజు ఊదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపు లోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో...
న్యూఢిల్లీ: పాకిస్థాన్కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు...
కొలంబో (శ్రీలంక) భద్రతా దళాల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకుని (ఆత్మాహుతి) మృతి చెందారు. కొలంబోలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల అనుమానితుల కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు...
బెంగళూరు: వరుస పేలుళ్లతో శ్రీలంకలో మారణ హోమం సృష్టించిన ఉగ్రమూకలు ఇండియాలోనూ అటువంటి బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో కేంద్ర నిఘా సంస్థ (ఐబి) రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంకలో బీభత్సం...
కొలంబో (శ్రీలంక): శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన మారణ హోమం మరువక ముందే మరో బాంబు పేలుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి...
శ్రీలంకలోని కొలంబోలో బాంబు పేలుళ్లకు కారణం తామే నంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఐసిస్కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు,...
కొలంబో(శ్రీలంక): న్యూజిలాండ్లో మసీదులపై జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే ఈస్టర్ రోజున శ్రీలంక ఉగ్రదాడి జరిగిందని రక్షణ శాఖ మంత్రి రువన్ వజవర్థన్ ప్రకటింటారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని రెండు చర్చీలు, హోటల్స్పై జరిగిన ఆత్మాహుతి...
సీఆర్పీఎఫ్ బస్సును ఢీకొని పేలిన కారు కారు డ్రైవర్ అదృశ్యంపై అనుమానాలు ఎన్నికల ముందు కశ్మీర్ లో ఘటన శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో మరో ఉగ్రవాద దాడికి ప్రయత్నం జరిగిందా? పారామిలటరీ బలగాల...
పాకిస్థాన్ కు భారతదేశం హెచ్చరికతాము 3 రెట్లు వేస్తామన్న పాకిస్థాన్ అమెరికా జోక్యంతో చల్లారిన ఉద్రిక్తత న్యూఢిల్లీ: గత నెలలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన ఉద్రిక్తతలు.. అమెరికా జోక్యంతోనే చల్లారాయి....
న్యూజిలాండ్ ఉగ్రదాడిపై వీడియోలు వెంటనే తీసేసిన ఫేస్ బుక్ బృందం వాషింగ్టన్: న్యూజిలాండ్ మసీదులలో కాల్పులు జరిపిన వీడియోలు ఎంత వద్దన్నా బయటకు వచ్చాయి. అత్యుత్సాహంతో కొంతమంది వాటిని సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు....
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
పుల్వామా దాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నదన్న ప్రతిపక్షాల విమర్శలకు తగినట్లుగానే ప్రధాని మోదీ, బుధవారం రాజస్థాన్లో మాట్లాడుతూ, దేశం ఇప్పుడు భద్ర హస్తాలలో ఉందని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత...
1999 కార్గిల్ యుద్ధం తరువాతి కాలంలో పెద్దగా అనుభవంలోకి రాని జాతీయవాద అత్యుత్సాహం పుల్వామా దాడితో ఎగసిపడింది.ఇప్పటివరకు కాశ్మీర్ చూడని విధంగా ఫిబ్రవరి 14 నాడు ఒక ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. పేలుడుపదార్ధాలు...
పాత ఫొటో, photo courtesy: scroll.in పుల్వామా టెరరిస్టు దాడి నేపధ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉంటున్న కశ్మీరీలపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు నిరసనగా ఆదివారం కశ్మీర్ లోయ బంద్...
‘ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో నవ్వుతోంది. రాబందులు’, అంకుర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు చేసిన పోస్టు ఇది. దానితో పాటు 11 సెకన్ల వీడియో కూడా పోస్టు చేశారు. ఈ అంకుర్ సింగ్కు...