మంగళగిరి రెవెన్యూ ఆఫీసులో పెట్రోల్తో బెదిరింపు!?
గుంటూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత తరచుగా బాధితులు రెవెన్యూ అధికారులను బెదిరించడం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్ధార్ కార్యాలయంలో నేడు ఒక రైతు పెట్రోల్...