NewsOrbit

Tag : three capitals

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి .. జగన్ సర్కార్ పై ఆగ్రహం

sharma somaraju
బీజేపీ నేత సత్యకుమార్ కారుపై మందడంలో మూడు రాజధానుల మద్దతు శిబిరం వద్ద రాళ్ల దాడి జరిగింది. అమరావతి రాజధాని మద్దతుగా ఉద్యమం చేపట్టి 1200 రోజులు అయిన సందర్భంగా అమరావతి రైతులు ఏర్పాటు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మూడు … ముప్పు తిప్పలు … జగన్నాటమ్ లా రాజధానుల వ్యవహారం

Special Bureau
    మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ వెనక్కు తగ్గుతారా?? కరోనా తర్వాత పరిపాలన అంతా విశాఖపట్నం తరలి పోతుందా?? బిజెపి నాయకులు చెబుతున్నట్లు ఎప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంద?? ఆంధ్రప్రదేశ్ కు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : అమరావతి దీక్షా శిబిరం పై రాళ్ల దాడి..!

arun kanna
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లో అమరావతి దీక్ష శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. అమరావతి కోసం దీక్ష చేస్తున్న వారు చెప్పినదాని ప్రకారం మూడు రాజధానులు మద్దతుగా దీక్ష చేస్తున్న వ్యక్తులు...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇది మేనేజ్మెంట్ కాదంటారా..? జాతీయ మీడియా పోల్ లో నిజమెంత..!?

Muraliak
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దూకుడు..!!

sekhar
ఏపీ టీడీపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంచి దూకుడు మీద ఉన్నారు. ఇటీవల పార్టీ నేతలతో జూమ్ సమావేశాలలో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమరావతి పై బాబు ఆరాటం ఈ రేంజ్ కు వెళ్ళిందా? చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు

siddhu
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజధాని అమరావతి విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. జగన్ మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు చేతనైనంతలో ఎంతో కొంత చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఆ విషయంలో...
Featured బిగ్ స్టోరీ

స్టేట్ కో కేసులో కొత్త ట్విస్ట్..నాట్ భిపోర్ మీ..!!

DEVELOPING STORY
ఈనెల 19వ తేదీన మరో బెంచ్ లో విచారణ.. ఏపీలో న్యాయ పోరాటంగా మారిన రాజధాని వికేంద్రీకరణ కేసుల్లో సుప్రీంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం..చట్టాలుగా మారటంతో...
Featured బిగ్ స్టోరీ

ఈ నెల 27 వరకు రాజధానుల చట్టంపై స్టేటస్ కో పొడిగింపు

DEVELOPING STORY
  ఏపీలో అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన హైకోర్టు స్టేటస్ కో ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాజధానుల బిల్లులు చట్టం రూపం...
Featured బిగ్ స్టోరీ

కేంద్రానికి జగన్ మార్క్ షాక్..!! ఇక..కోర్టులోనే..!!

DEVELOPING STORY
రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆగస్టు 16న ఏం జరగనుంది..??

sharma somaraju
  ఆగస్టు 16వ తేదీ.. ఏపీలో కీలకం కాబోతుందా?. ఏపీ రాజకీయం, ఏపీ రాజధాని వ్యవహారంలో ఆ తేదీ ఒక చారిత్రక అంశంగా మిగిలిపోతుందా?. ఇంతకూ ఆగస్టు 16 కు అంత ప్రాధాన్యత ఎందుకు?...
న్యూస్

మళ్లీ హస్తినకు పోయి రావలె.. ఇదీ జగన్ తాజా ఆలోచన!

Muraliak
జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల రూపంలో కాకుండా కోర్టుల రూపంలో తలనొప్పులు వస్తున్నాయి. జగన్ స్వీయ తప్పిదాలో.. అధికారుల అత్యత్సాహమో.. ఆ పార్టీ నాయకుల అతి భజనో కానీ.. జగన్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

“బాబూ”..! ఆ సవాలేమిటో..! ఈ మాటలేమిటో..!?

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన అమలు జరిగేలా సీఆర్డీఏ బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ మాట వినేదెవరు?  రాజీనామాకు స్పందించేదెవరు?

sekhar
ఏపీలో మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులు నిర్ణయం వల్ల వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజలు సంబరాలు...
న్యూస్ రాజ‌కీయాలు

3 క్యాపిటల్స్ ఐడియా వెనక జగన్ దగ్గర ఇంత లాంగ్ రన్ స్కెచ్ ఉందా .. అబ్బో !

sekhar
అప్పట్లో విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాజధానిగా అమరావతి ని గుర్తించడం జరిగింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ తెలపడం...
న్యూస్ రాజ‌కీయాలు

వివాదం అవసరం లేదు .. 3 రాజధానుల వల్ల అందరికీ వచ్చే బెనిఫిట్ ఇదే !

sekhar
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర పొందటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఉత్తరాంధ్రలో మరియు రాయలసీమలో జగన్ తీసుకున్న నిర్ణయానికి జై జైలు కొడుతున్నారు. మరోపక్క కోస్తా వాసులు...
న్యూస్

కన్నా కు ఇంతమంది శత్రువులు ఉన్నారా?

Yandamuri
ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు మాటనమ్ముకుని, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుకుని, రిస్క్ చేయడం ఎందుకని భావించినట్లుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలే.. మూడు రాజధానుల విషయంలో సైలంట్ గా ఉంటుంటే… తగుదునమ్మా అంటూ గవర్నర్...
బిగ్ స్టోరీ

అమరావతిపై కేంద్రం వైఖరి ఏమిటి..? తేలేది ఇప్పుడే.. !!

sharma somaraju
అమరావతి రాజధాని భవిష్యత్తు కొద్ది రోజుల్లో తేలిపోతుంది. సీఎం జగన్ తలపెట్టినట్లు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా? లేదా అమరావతినే కొనసాగుతుందా? అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లులు గవర్నర్...
న్యూస్ రాజ‌కీయాలు

రామోజీ – చంద్రబాబు ల సూపర్ డూపర్ ప్లాప్ షో ! 

sekhar
అధికారంలోకి రావటం రావటమే జగన్ చంద్రబాబు కలల రాజధాని అమరావతి విషయంలో చెక్ పెట్టి మూడు రాజధానుల నిర్ణయానికి దాదాపు చట్టబద్ధత వచ్చే రీతిలో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారేలా చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం రాజధాని...
న్యూస్

దేశం లోనే జగన్ అతిపెద్ద ప్రయోగం .. సక్సెస్ అయితే సెల్యూట్ లు కొట్టేస్తారు !

sekhar
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ 3 రాజధానుల కాన్సెప్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. రాష్ట్రం లో అభివృద్ధి ఒక చోట మాత్రమే జరగకూడదని అంతటా జరగాలని వైయస్ జగన్ 3 రాజధానుల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు....
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తే భారీ మూల్యం తప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేత బాబురావు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. బాబురావు...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

58వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

విశాఖ నుండి పాలనకు ముహూర్తం ఫిక్స్!?

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఓ పక్క అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో అమరావతి రైతులు రాజధాని తరలింపు వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

57వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

54వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
న్యూస్

చిత్ర సీమకు అమరావతి సెగ

sharma somaraju
హైదరాబాద్‌: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు....
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

52వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం,...
టాప్ స్టోరీస్

‘మండలి సెలెక్ట్ కమిటీ అవకాశమే లేదు’

sharma somaraju
అమరావతి : మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
రాజ‌కీయాలు

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

sharma somaraju
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
న్యూస్

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

sharma somaraju
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు....
టాప్ స్టోరీస్

48వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాలకు మరోసారి జనసేనాని

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి  పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

నారావారి పల్లెలో ఉద్రిక్తత

Mahesh
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
రాజ‌కీయాలు

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

sharma somaraju
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...
రాజ‌కీయాలు

‘ఏపి రాజధాని ఏదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...