NewsOrbit

Tag : three died

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఎమ్మిగనూరులో విషాదం .. చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు దుర్మరణం

somaraju sharma
Breaking: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.   మృతులు మరియమ్మ, లోకేష్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఇన్నోవా కారు .. ముగ్గురు మృతి

somaraju sharma
Road Accident: నెల్లూరు జిల్లాలో చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని మనుబోలు బద్దెవోలు సమీపంలో ఆగి ఉన్న...
తెలంగాణ‌ న్యూస్

Tragedy: చెరువులో పడి ముగ్గురు మృతి

somaraju sharma
Tragedy: తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. సోమర్లపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మృతి చెందారు. కాశీం (30), సోహెల్ (17), ముస్తఫా(3) మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతులంతా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Punganur (Chittoor): ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

somaraju sharma
Punganur (Chittoor):  పుంగనూరు వద్ద బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పుంగనూరు మండలం అరవపల్లి గ్రామం వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో .. ముగ్గురు మహిళలు మృతి

somaraju sharma
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొన్నసంఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు సహా మరో బాలిక మృతి ..ఎన్టీఆర్ జిల్లా తునికిపాడులో తీవ్ర విషాదం

somaraju sharma
Breaking:  ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ శివారు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడుతో పాటు మరో బాలిక మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. తునికిపాడు శివారు...
న్యూస్

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యుపి వాసులు దుర్మరణం

somaraju sharma
విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వెళుతున్న కారు నిర్మాణంలో ఉన్న...