ఆంధ్రప్రదేశ్ న్యూస్సత్తెనపల్లిలో విషాదం .. ముగ్గురు మృతిsharma somarajuAugust 21, 2022 by sharma somarajuAugust 21, 2022పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘోర విషాద ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ యజమాని తో పాటు మరో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి దుర్మరణం పాలైయ్యారు. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని...