ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక రైతు, ఎలక్ట్రీషియన్. ఓ యువకుడు ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడులో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు....
Fire Accident: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టపాసుల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టపాసుల గోడౌన్...
Repalle (Bapatla): బాపట్ల జిల్లా రేపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాపరాయి లోడ్ తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో బొల్తా కొట్టింది. మాచర్ల నుండి రేపల్లెకు వెళుతుండగా...
హైదరాబాద్ కుషాయిగూడలో దారణం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. టింబర్ డిపోలో అంటుకున్న మంటలు పెను ప్రమాదానికి దారి తీసింది. టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం కారణంగా...
Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు....
Breaking: సంగారెడ్డి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని మైలాన్ రసాయన పరిశ్రమలో ఈ...
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డైరెక్టర్ డాక్టర్ కొడాలి...
ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. బాపట్ల (ఉమ్మడి ప్రకాశం) జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (48), అలకుంట చిన...
Road Accident: కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని...
రోడ్డు ప్రమాదం: దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన నంద్యాల జిల్లాలో జాతీయ రహదారిపై గూబగుండం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పట్టణానికి...
Breaking: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఆగి ఉన్న లారీని...
Breaking: ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యవసాయ కార్మికులతో పాటు మరో వ్యక్తి మృతి చెందగా మరో పది మంది కూలీలు గాయపడ్డారు. ఎర్రగొండపాలెం...