వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన...