తిరుపతిలో రైలు పట్టాలపై మంగళవారం జరిగిన పేలుడు కారణాలు తెలిసాయి. చిన్న నిర్లక్ష్యం వల్లనే పేలుడు జరిగింది అని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ గొర్రెలు కాపరి అని...
ఆంధ్రప్రదేశ్లో మరో పోలీసు ఘాతుకం వెలుగుచూసింది.ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో శిరో ముండన౦,ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కుధరించలేదని చచ్చేవరకు పోలీసులు కొట్టడం వంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగాయి. అంతేగాక పోలీసు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. ఆస్పత్రిలోని చెట్లపై ఓ మతానికి చెందిన గుర్తులు దర్శనమిచ్చాయి. ఇది గమనంచిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే చెట్లపై ఉన్న గుర్తులను...
తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను...