Tirupati : దాదాపు 19 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆధ్యాత్మిక నగరి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. 2007లో నగరపాలక సంస్థ గా మారిన తర్వాత నుంచి ఎన్నికలు ఇక్కడ జరగలేదు. తొలి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆలయాలలో విగ్రహాల ధ్వంసం వంటి ఘటన ల చుట్టూ ప్రతిపక్ష అధికార పార్టీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. చాలావరకూ ఆలయాలలో విగ్రహాల...
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క...
బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో ఊహించని విధంగా విజయాలు సాధించడంతో మంచి దూకుడు మీద ఉంది కమలం పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ...
వైసీపీ ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ఏపీలో ప్రధాన పార్టీలు వైసీపీ, బిజెపి,...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి అనేక...
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయి...
తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయటం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పజెప్పడం జరిగింది. ఈ...
ఇది కలియుగ దైవం తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్. శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న సాయంత్రం 5...
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అన్నీ ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి....
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెన్నానది లో ఈ ఏడుగురు...
పీకల వరకూ వస్తేగాని ఊపిరి తీసుకున్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి…. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీల నియామకం కి పర్యటనలకు తాపీగా ఇప్పుడు కమిటీ వేశారు....
పోర్న్ లింక్ వ్యవహారం ఎస్వీబీసీ ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఘటనపై టీటీడీ ఐదుగురు ఉద్యోగులను తొలగించింది.. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. ఈ...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుపతి ఎంపీ వైసిపి నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఉప ఎన్నికలు షురూ అవటంతో ప్రధాన పార్టీలు అన్నీ...
భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్కు ఆ పార్టీ చుక్కలు చూపిస్తోందని ప్రచారం జరుగుతోంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని పైకి కనిపించడమే కానీ…...
తిరుపతి ఎంపీ వైసీపీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతి ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే. అయితే జరగబోయే ఉప ఎన్నికపై ఏపీ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకోవడం...
తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో...
ఆంధ్రప్రదేశ్లో మరో పోలీసు ఘాతుకం వెలుగుచూసింది.ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో శిరో ముండన౦,ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కుధరించలేదని చచ్చేవరకు పోలీసులు కొట్టడం వంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగాయి. అంతేగాక పోలీసు...
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది..? స్థానిక పరిస్థితులు.. 7 నియోజకవర్గాల్లో బలాబలాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్ సభ పరిధిలోని రెండు పార్టీల నాయకులతో...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీతిరుమల తిరుపతిలో డిసెంబర్లో జరుగనున్న విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. – డిసెంబరు 14 నుండి జనవరి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు. – డిసెంబరు 16న ధనుర్మాసం...
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 30వ తేదీ సోమవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది. రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై...
తిరుమలలో నవంబర్ 27 కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం జరిగింది. తిరుమలలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టిటిడి రద్దు చేసింది. ఉదయం...
పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా సినిమాల్లో ఏం చేసినా ఫ్యాన్స్ ఊగిపోతారు.. ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ.. అదే స్ట్రాటజీ పాలిటిక్స్ లో వర్కౌట్ కాదు. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.....
ఏపీ రాజకీయాల్లో వైసిపి తర్వాత ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అని తెలిసిందే. అయితే అందరూ చెప్పినట్లు రాజకీయాల్లో ఏనాడూ శాశ్వత మిత్రులు…...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుండి తప్పుకోవడం మరోపక్క ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ...
వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణం తో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ముందుగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికలలో పాల్గొనకూడదని...
తిరుమల తిరుపతిలో ఈసారి కార్తీకమాసోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. ఉదయం 8.30 గంటలకు శ్రీ...
‘పార్టీ కోసం కష్టపడడుతున్న వారిని కాకుండా.. మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కిస్తారు..’ అని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యర్ధులు తరచూ చెప్తుంటారు. ఇది నిజమని చాలాసార్లు రుజువైంది కూడా. చంద్రబాబు నిర్ణయాలతో...
తిరుపతి ఎంపీగా 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై...
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందే తన అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎత్తుగడ ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరుపతి ఉప ఎన్నిక కుదిపేస్తోంది. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో అసలు టీడీపీ ఉప ఎన్నికలలో...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలలో మొదట ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటీ చేయకూడదని భావించిన తర్వాత పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తో...
ఇష్టంగా పెళ్లి చేసుకుని కష్టంగా కాపురం చేస్తున్నట్టుంది.. ఏపీలో బీజేపీ-జనసేన పరిస్థితి. దాదాపు ఏడాది క్రితం పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు కలిసే వెళ్తున్నాయా.. అంటే సమాధానం లేని ప్రశ్నే! రెండు పార్టీల...
తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక లో బిజెపి గెలుపు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కి దిమ్మ తిరిగే విధంగా దుబ్బాక లో బిజెపి...
తిరుపతి, టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్సైట్తోపాటు అమేజాన్ ఆన్లైన్ సర్వీసెస్లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమైనది. టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో ‘పబ్లికేషన్స్”ను క్లిక్ చేసి డెబిట్కార్డు...
(తిరుపతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరఢా జులిపిస్తోంది. రాష్ట్రంలో మరో అవినీతి అధికారి అక్రమాస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి...
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా...
తిరుమల తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా...
తిరుమల, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబరు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య...
అక్టోబరు 17 – 26వ తేదీ వరకు తిరుమల తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి...
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. గతనెలలో అధికమాసం సందర్భంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ప్రసుత్తం నిజ ఆశ్వీయుజమాసంలో ఏటా జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు....
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి అక్టోబరు 15 నుండి 24వ తేదీ వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 9న శుక్రవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల...
తిరుమలకొండపై కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని సుందరాకాండ పారాయణం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడుతలుగా చేయగా అక్టోబర్ 4 నుంచి ఐదోవిడుత అఖండ పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తిరుమల నాదనీరాజనం...
తిరుమల భూలోక వైకుంఠం. స్వామి వారు ఇక్కడ అర్చితామూర్తిగా వెలసిల్లాడు. కలియుగంలో ఆయన భక్తులను కాపాడటానికి స్వామి తిరుమల ఆనందనిలయంలో ఉన్నారు. ఆయనకు నిత్యం అనేక పూజలు చేస్తారు. వాటిలో ప్రధానమైనవాటిలో కొకటి సహస్రార్చన...
తిరుమల కొండలపై అనేక తీర్థాలు ఉన్నాయి. వాటిలో తలకోన ఒకటి ఆ విశేషాలు తెలుసుకుందాం… తిరుమల ఏడు కొండల వరుసలో తల భాగాన వున్నందున ఈ కొండకు తల కోన అని పేరు వచ్చింది....
తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. మొదటి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోరోజు చిన్నశేషవాహనం, హంసవాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగారు. అయితే మిగిలిన రోజుల్లో...
ఏడుకొండల వాడు అంటే తిరుమల శ్రీవేంకటేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఆయన క్షేత్రం చుట్టూ ఏడు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆయనకు సంబంధించినవే. వాటిలో ఒకటి సిద్దేశ్వరస్వామికి వరమిచ్చిన క్షేత్రం ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…...
దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో కూడా కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. వేలల్లో కసులు నమోదవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలనూ వదలడం లేదు. కొండపై కరోనా తీవ్రత...
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోనూ కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ...