NewsOrbit

Tag : today amaravati latest news

టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

చంద్రబాబు అరెస్ట్‌తో ఉద్రిక్తత!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో విజయవాడలో, రాజధాని  అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు.  బస్సు యాత్రకు ముందు...
టాప్ స్టోరీస్

ప్రజలకు విద్యుత్ షాక్:చార్జీల పెంపుకు కసరత్తు!?

sharma somaraju
అమరావతి: ఏపిలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా విద్యుత్ చార్జీల పెంపుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా...
టాప్ స్టోరీస్

చిక్కుల్లో మాజీ మంత్రి అయ్యన్న!

Mahesh
విశాఖపట్నం: బెయిల్‌పై వచ్చి 12 గంటలు కూడా కాకముందే మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
టాప్ స్టోరీస్

‘జగన్ తుగ్లక్ తాత’

sharma somaraju
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్..

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
రాజ‌కీయాలు

రాజధానిపై సీఎంది మంచి ఆలోచన!

Mahesh
తిరుమల: మూడు రాజధానుల ఏర్పాటు సీఎం ఆలోచన మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని...