NewsOrbit

Tag : today latest news updates

టాప్ స్టోరీస్

బీజేపీ – జనసేన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా!

Mahesh
అమరావతి:  రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా పడింది. లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత తురగా నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’ ప్రచారం పరిసమాప్తం!

Mahesh
హైదరాబాద్: మునిసిపల్‌ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

ఎస్ వీ బి సి చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ఆడియో లీక్ దుమారం నేపథ్యంలో  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. సి ఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ చైర్మన్‌ పదవికి రాజీనామ...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
టాప్ స్టోరీస్

‘బోస్టన్ రిపోర్టు ఒక చెత్త కాగితం:విశ్వసనీయతే లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.  మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
వ్యాఖ్య

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

Siva Prasad
కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

తెలంగాణ సిఎస్‌గా సోమేష్ కుమార్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
వ్యాఖ్య

వన్దే మాతరమ్!

Mahesh
నాకో అమ్మమ్మా, బామ్మా ఉండేవారు- వాళ్ళ చేతుల్లోనే నేను పెరిగాను. నాకో అమ్మ ఉండేది- ఆమె దయవల్లే నేను పుట్టి పెరిగి ఇక్కడున్నాను. నాకు “సొంత”అక్కల్లేరు. కానీ, మమ్మల్ని పెంచిపెద్దచెయ్యడంలో మా అమ్మకు కుడిచెయ్యిగా...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
న్యూస్

వికారాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇంకా ఆగడం లేదు. తాజాగా తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్...
రాజ‌కీయాలు

‘అమరావతి ఆందోళనకు ఎర్రసైన్యం సిద్ధం’

sharma somaraju
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వ పాలన ఒక్క చోట నుండే జరగాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు...
టాప్ స్టోరీస్

వెంకయ్యనాయుడు ఆదుకుంటారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది....
Right Side Videos

అనాటమి సూట్‌తో విద్యాబోధన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సైన్స్ పాఠాలు చెప్పేందుకు ఓ ఉపాధ్యాయిని అనాటమీ సూట్ ధరించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించిన ఒక వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ టీచర్ ఘనతను...
రాజ‌కీయాలు

‘భూములు రుజువు చేస్తే నీకే రాసిస్తా’

sharma somaraju
  అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

Mahesh
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు సాధ్యమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

Siva Prasad
ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
మీడియా

ఆవేశమే కాదు,మరింత ఆలోచన ముఖ్యం

sharma somaraju
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
టాప్ స్టోరీస్

డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ!

Mahesh
అమరావతి: ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్‌ పార్సిళ్లకే డోర్‌...
టాప్ స్టోరీస్

ఆనంకు వైసీపీ షోకాజ్ నోటీసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి  చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్‌ ఇవ్వాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. షోకాజ్‌ నోటీసుకు...