మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం చత్తీస్ గఢ్ దండకారణ్యంలో గుండె పోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార...
Kakinada: కాకినాడ జిల్లా తాండంగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రావెల్ లోడ్ తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృతి చెందారు. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు వెళుతున్న గ్రావెల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ఆడియో లీక్ దుమారం నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. సి ఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ చైర్మన్ పదవికి రాజీనామ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు టెలికామ్ సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్లో భూములు ఇచ్చి ప్లాట్లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
అమరావతి: పుండు మీద కారం చల్లినట్లుగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు తీవ్ర ఆందోళనలో ఉన్న అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఉత్తరాంధ్ర జెఎసి నేత జోళ్ల తారక రామారావు జై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న...
అమల అక్కినేని.. అవకాశం ఉన్న ప్రతిసారీ.. నటనపై తన మక్కువను తీర్చుకుంటున్నారు. సూట్ అయ్యే పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. 1993లో వచ్చిన ‘ఆగ్రహం’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న ఆమె.. 2012లో వచ్చిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలోని బెలూంగుహాల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్ర ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు...
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
తెలుగులో రిమేక్ కాబోతున్న పింక్ సినిమా హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్...
న్యూఢిల్లీ: ప్రాణం పోయినా తాను క్షమాపణ చెప్పనని ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసిస్తూ...
న్యూఢిల్లీ: దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావ్’ ర్యాలీకి చేపట్టింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లైవ్ లో వార్తను రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) షిల్లాంగ్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొనగాడయిన మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈశాన్య రాష్ట్రాలను అట్టుడికిస్తున్న పౌరసత్వం సవరణ బిల్లును ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె ఊహల తయారు ఈజీ కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ...
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్...