NewsOrbit

Tag : today news online

న్యూస్

అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారా..జాగ్రత్త

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
టాప్ స్టోరీస్

‘ఉల్లి’పాయకు ఓ పథకం పెట్టాలట!

Mahesh
అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను...
రాజ‌కీయాలు

‘ఢిల్లీలో జగన్‌కు రెండో పరాభవం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. సీఎం కేసుల కోసం ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని...
న్యూస్

ప్రియాంక హత్య: సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

sharma somaraju
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా...
టాప్ స్టోరీస్

దేవుని విగ్రహానికి వైసీపీ జెండా!

Mahesh
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం...
న్యూస్

‘మోదికి సాష్టాంగపడీ ఫిర్యాదు చేసుకోండి’

sharma somaraju
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

‘ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వానికి బుద్ది చెబుతాం’

sharma somaraju
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...
టాప్ స్టోరీస్

టిక్‌ టాక్ మూలంగా మరో ఘోరం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టిక్ టాక్ .. ఇప్పుడు ఇది వ్యసనంగా మారిపోయింది. కొందరు అదే పనిగా దీంట్లో వీడియోలు తీస్తూ షేర్ చేస్తూ ఆ లోకంలోనే మునిగిపోతున్నారు. తాజాగా టిక్ టాక్‌పై మోజుతో...
రాజ‌కీయాలు

జేసీ కుటుంబానికి హైకోర్టు నోటీసులు!

Mahesh
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు...
టాప్ స్టోరీస్

జైలులో చిదంబరాన్ని కలిసిన రాహుల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
టాప్ స్టోరీస్

బాబు రాజధాని పర్యటనకు ముందే సెగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం  వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని...
టాప్ స్టోరీస్

జైలులో సంసారం చేయనివ్వాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి...
టాప్ స్టోరీస్

‘ఇసుక ‘వార్’ ఉత్సవాలు’

sharma somaraju
అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
టాప్ స్టోరీస్

‘జగన్ విధేయులమే’

sharma somaraju
న్యూఢిల్లీ: వైసిపి ఎంపిలంతా జగన్ విధేయులేనని చిత్తూరు ఎంపి రెడ్డప్ప అన్నారు. వైసిపి ఎంపిలు చాలా మంది తమ పార్టీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి  వ్యాఖ్యానించడంపై వైసిపి...
టాప్ స్టోరీస్

సంకీర్ణ ప్రభుత్వం వస్తే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్(గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

గాంధీ ప్రమాదంలో మరణించారట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిపిత మహాత్మ గాంధీది హత్య కాదు ప్రమాదమట. ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన రెండు పేజీల పుస్తకంలో రాసుకొచ్చిన విషయమిది. జాతిపిత మహాత్మా గాంధీ ఎలా చనిపోయారు ? అంటే...
రాజ‌కీయాలు

‘జగన్ రెడ్డి అంటే తప్పేమిటి!?’

sharma somaraju
అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్ మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

Siva Prasad
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
టాప్ స్టోరీస్

బీజేపీ ఉచ్చులో రజనీ పడడట!

Mahesh
చెన్నై: బీజేపీపై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో తాను పడనని చెప్పారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...