ఎంతైనా మనవాళ్ళు మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
నెల్లూరు: అనేక మాఫియాలకు నెల్లూరు అడ్డాగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాఫియా కోరల్లో నెల్లూరు నగరం చిక్కుకుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక మాదిరే ఉల్లి గడ్డల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆర్సి రోడ్డు వద్ద ఉన్న రైతుబజారును పార్టీ నేతలతో కలిసి...
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్తో ఈ నెల అయిదున టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్లోని శివాజీపార్క్...
ఆర్ధికంగా ఇబ్బంది లేని వారితో పోలిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని ఇప్పటికే తేలింది. పై స్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో ఉన్నవారి కన్నా కిందిస్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో...
అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ్మినేని వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) బెంగళూరు కర్నాటక రాజధాని నగరానికి చెరువుల బాధలు ఎక్కువవుతున్నాయి. ఆదివారం బెంగళూరు నగరం పక్కనే ఉన్న హుళిమావు చెరువు కట్ట తెగిపోయి కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. బన్నేరుఘట్ట రోడ్డును...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ కుర్రవాడు కలర్ బ్లైండ్. అంటే అతను అందరిలాగా రంగులు చూడలేడు. ప్రపంచం అంతా తెలుపు నలుపు సినిమాలా ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోడు ధరించే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో స్థానం కల్పించారు. మొత్తం 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి రక్షణశాఖ మంత్రి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...
ప్రపంచ జనాభాలో 2015 నాటికి 90 కోట్ల మంది 60 ఏళ్లు పైబడినవారు. ఈ సంఖ్య 2050 నాటికి 200 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ప్రపంచంలో ఇంతమంది వృద్ధులు తయారయితే హెల్త్కేర్...
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్టీసీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...
అమరావతి: కుటుంబ వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు...
అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ కోతి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనాలోని యాంజెంగ్ వైల్డ్ యానిమల్ వరల్డ్ లో జరిగిన ఈ...
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు....
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్థాన్లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు పాక్ హీరోలేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ...
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాల విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. చదువు నేర్పే టీచర్పైనే దాడి చేశారు. రాయ్బరేలీలోని గాంధీ సేవా నికేతన్ చైల్డ్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది....
అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్...
అసలు మెగాపవర్ రామ్చరణ్ కోర్టు మెట్లెక్కిందెందుకు? ఆయన నటిస్తోన్న `ఆర్ఆర్ఆర్` సినిమా కోసం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్...
హైదరాబాద్: ఆర్టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్టిసి డ్రైవర్ ఆవుల నరేష్ ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా...
టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. రాజశేఖర్తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనకు గాయాలయ్యాయని సమాచారం. కారు...
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం...