బెంగళూరు: కర్ణాకటలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ టికెట్లపై పోటీ చేయనున్నారు. డిసెంబర్ 5న మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 13 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది....
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు....