(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచారు. కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్బుల్ పారదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్కు దక్షిణ నైరుతి...