‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దర్శకుడు ఆర్జీవీ వాపోయారు. తమ చిత్రం విడుదల కాకుండా రెండు వారాలు ఆలస్యం చేశారని.. దీనివల్ల తమ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నష్టపోయిందని ఆయన...
కార్తీ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ’దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా...