NewsOrbit

Tag : top telugu news

టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
టాప్ స్టోరీస్

జనసేన సమావేశానికి రాపాక డుమ్మా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా...
రాజ‌కీయాలు

‘టెంటు పీకితే ఉద్యమం ఆగదు’

Mahesh
విజయవాడ: అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను...
టాప్ స్టోరీస్

పవన్ ఢిల్లీ పర్యటన వెనుక మత్లబ్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఢిల్లీకి పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన ఢిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ...
రాజ‌కీయాలు

‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’

Mahesh
విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ చేసే అన్ని పనులకు డైరెక్షన్ విజయసాయిరెడ్డేనంటూ ట్వీట్ చేశారు. జగన్ దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అని డిమాండ్...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...
టాప్ స్టోరీస్

మరడు ఫ్లాట్స్ నేలమట్టం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కొచ్చి: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరడు ప్రాంతంలోని అక్రమ కట్టడాలలో ఒకదానిని కూల్చివేశారు. కొచ్చి నగరాన్ని ఆనుకుని ఉన్న మరడులో కట్టిన ఆకాశ హర్మ్యాలు అన్నీ నిబంధనలకు విరుద్ధమైనవేనని తేల్చిన సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

‘ఇది ఉద్యమించాల్సిన సమయం’

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై రైతులు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ‘డ్రోన్’ పహారా!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 25 రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి....
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

గులాబీ గుండెల్లో రె’బెల్స్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి పుటిస్తోంది. ఆపార్టీకి చెందిన చాలా మంది రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో...
టాప్ స్టోరీస్

విమానం పొరపాటున కూల్చివేశాం: ఇరాన్

Mahesh
టెహ్రాన్: ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానాన్ని పొర‌పాటున కూల్చేశామ‌ని ఇరాన్ శనివారం వెల్ల‌డించింది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావ‌రాల‌పై దాడి జ‌రిగిన కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే టెహ్రాన్ నుంచి బ‌య‌లుదేరిన ఉక్రెయిన్ విమానం...
రాజ‌కీయాలు

‘రాష్ట్ర మహిళా కమిషన్ నిద్రపోతున్నదా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మహిళలపై పోలీసుల లాఠీ ఛార్జ్, అరెస్ట్ లను రాష్ట్ర మహిళ కమిషన్ పట్టించుకోకపోవడాన్ని  బి జె పి మహిళా నేత సాదినేని యామిని తీవ్రంగా తప్పు పట్టారు....
వ్యాఖ్య

హమ్ దేఖేంగే..!

Siva Prasad
‘’ఆ తొలినాటి ప్రేమ కోసం నన్ను మళ్ళీ అడగొద్దు ప్రియా /  నువ్వుంటే చాలు జీవితమంతా కాంతివంతమే అనుకున్నాను/ నీ తలపోతల దు:ఖం ముందు లోకపు దు:ఖం ఒక లెక్కా అనుకున్నాను/ నీ సౌందర్యంతోనే...
బిగ్ స్టోరీ

ఉంటే మాతో ఉండు, లేదా..!

Siva Prasad
హిందీ నటి దీపికా పదుకోనే అకస్మాత్తుగా అంటరానిదయిపోయింది. దేశానికి శర్తువు అయి కూర్చుంది. ఆమె నటించిన ఒక ప్రమోషనల్ వీడియో విడుదలను కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. యాసిడ్ దాడి బాధితులలో, దివ్యాంగులలో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో...
రాజ‌కీయాలు

రైతుల కోసం జైలుకు వెళ్తా: లోకేష్

Mahesh
అమరావతి: ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తోన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావులను  గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని...
టాప్ స్టోరీస్

జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిందే: ఈడి

sharma somaraju
హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ ఏపి సిఎం జగన్ చేసిన అభ్యర్థనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అభ్యంతరం తెలిపింది. జగన్ అభ్యర్థనపై ఈడి కోర్టులో శుక్రవారం వాదనలు పూర్తి...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
న్యూస్

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్...
రాజ‌కీయాలు

‘ప్రధాని దృష్టికి తీసుకువెళతా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: అమరావతి పోరాటాన్ని ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందనీ, గతంలో ఇలా చేసిన వారు చరిత్రలో కలిసిపోయారనే విషయం తెలుసుకోవాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం...
రాజ‌కీయాలు

‘జగన్ సర్కార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తా’

Mahesh
అమరావతి: కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఘనత సాధించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ జగన్ సీఎం కావడం...
న్యూస్

‘మహిళలపై లాఠీ చార్జి అవాస్తవం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని గుంటూరు రూరల్ ఎస్‌పి విజయ్ రావు తెలిపారు. 144 సెక్షన్‌, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ముందుగానే ప్రకటించామన్నారు....
టాప్ స్టోరీస్

పాలన వికేంద్రీకరణపైనే హైపవర్ కమిటీ చర్చ!

Mahesh
అమరావతి: ఏపీలో పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపై హైపవర్ కమిటీ చర్చించిందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి...
Right Side Videos

ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగిన పాము!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మూగ జీవాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఎంత మొత్తుకున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగిన...
న్యూస్

అమరావతికై ఐక్య ఉద్యమాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప: అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకూ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని కడప జిల్లా అఖిలపక్ష నేతలు తీర్మానించారు. కడప జిల్లా రాజంపేటలో అఖిలపక్ష నేతల...
రాజ‌కీయాలు

జగన్ కు టైమ్ దగ్గర పడింది: టీడీపీ

Mahesh
విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే టైమ్ దగ్గర పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా...
టాప్ స్టోరీస్

గుడికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?

Mahesh
అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట...
టాప్ స్టోరీస్

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
టాప్ స్టోరీస్

రాజధానిలో రైతులపై లాఠీఛార్జ్!

Mahesh
తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు...
రాజ‌కీయాలు

‘ఉత్తరాంధ్ర తఢాకా చూపిస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం: విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై సిఎం...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది....
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...