మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిని ఖరారు చేసిన ఏఐసీసీ.. ఆ దివంగత సీనియర్ నేత కుమార్తే అభ్యర్ధి
మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్ధి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉప...