Tragedy: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండె పోటుతో మృతి చెందారు. విష్ణువర్ధన్ రెడ్డి గత కొద్ది...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో తొలి రోజే అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడిలో సభ వేదిక వద్ద జరిగిన ప్రమాదంలో ఓ జనసైనికుడు ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ పై...
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే...
Tragedy: తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. సోమర్లపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మృతి చెందారు. కాశీం (30), సోహెల్ (17), ముస్తఫా(3) మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతులంతా...
Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు....
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూడి అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి...
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖ నగరంలోని రామజోగిపేటలో జరిగింది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని...
మహర్నవమి పండుగ వేళ ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి విద్యార్ధులు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింగ్ నగర్ నుండి...
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘోర విషాద ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ యజమాని తో పాటు మరో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి దుర్మరణం పాలైయ్యారు. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని...
ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగు పడి నలుగురు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని లింగంపాడు మండలం బోగోలులో ఈ విషాదం జరిగింది. జామాయిల్ తోటలో పని చేసేందుకు...
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో నిన్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన సంగతి తెలిసిందే. జాలర్లు ఒక విద్యార్ధిని కాపాడి ఒడ్డుకు చేర్చగా. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా గల్లంతైన విద్యార్ధుల...
Tragedy: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. విద్యుతాఘాతంతో ఇద్దరు అన్నతమ్ములు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన ఇద్దరు...
Tragedy: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం చెరువులోకి దిగిన నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. ఈత కొట్టేందుకు నలుగురు విద్యార్ధులు కవలకుంట్ల...
Tragedy: క్షణికావేశంతో కొందరు ఇటీవల బలన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతున్నారు. వారి అనాలోచిత చర్యల కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలు అవుతున్నారు. తాజాగా...
Tragedy: చిత్తురు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కనికాపురం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునిస్వామి నాయుడు తన ఇల్లు నిర్మాణానికి...
Tragedy: కడప జిల్లాలో శనివారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదకర సంఘటన జరిగింది. జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు...
Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవంగా దహనం అయ్యారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద...
Tragedy: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వి మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో...
Breaking: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్లోని బీజాపూర్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుతాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఇంట్లో ఉన్న ట్యాంకు శుభ్రం చేస్తున్న క్రమంలో వీరు విద్యుత్ షాక్ కు...
Tragedy: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో గుర్తించారు. నిన్న ఆడుకునేందుకు బయటకు వెళ్లిన జగదీశ్ (8), చంద్రిక...
Murder: కృష్ణాజిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి గొడ్డలితో భార్య, కుమారుడిపై దాడి చేయగా భార్య మృతి చెందింది. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత...
Suicide: హైదరాబాద్ జవహర్నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి స్వల్పగాయాలతో బయటపడంది. పెద్దలను ఎదిరించి పెళ్లి అయితే చేసుకున్నారు కానీ...
Big Breaking: కాబోయే రాజధాని విశాఖ ప్రాంతంలో దారుణ మారణకాండలు జరిగాయి. గంటల వ్యవధిలో జరిగిన రెండు వేరు వేరు ఘటనలు విశాఖ వాసులను తీవ్ర విస్మయానికి, ఆందోళనకు గురి చేశాయి. విశాఖ పెందుర్తి...
Tragedy : నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా గ్రామీణ ప్రాంతంలో ఇంకా చాలా మంది తమ నిరక్షరాస్యత కారణంగా తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కూడా అనుభవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి....