NewsOrbit

Tag : train

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: లోకోపైలట్ అప్రమత్తతో రైలుకు తప్పిన పెనుప్రమాదం

sharma somaraju
Breaking: కుప్పం మీదుగా చెన్నై వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కుప్పం మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమైయ్యాడు. వెంటనే రైలును నిలుపుదల చేశాడు....
న్యూస్

IRCTC: మీరు త్వరలో ట్రైన్ ఎక్కాలి అనుకుంటున్నారా ఈ విషయం తెలుసుకొండి..!

Deepak Rajula
IRCTC: ట్రైన్లలో ఆహారాన్ని అందించే ఐఆర్సీటీసీ సంస్థ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లలో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే పెట్టాలనేది ఆ నిర్ణయం సారాంశం. ఈ నిర్ణయం పట్ల రైల్వే ప్రయాణికులు...
న్యూస్

తిరుపతి పేలుడు కి కారణాలు తెలిసాయి : కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం

Special Bureau
    తిరుపతిలో రైలు పట్టాలపై మంగళవారం జరిగిన పేలుడు కారణాలు తెలిసాయి. చిన్న నిర్లక్ష్యం వల్లనే పేలుడు జరిగింది అని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ గొర్రెలు కాపరి అని...
న్యూస్

ఫోన్ చేతిలో పట్టుకుంటే.., వాట్సాప్ ఆన్ లో ఉంటే.., ఇక ట్రైన్ మీ వెంటే..! రైల్వేలో అదిరిపోయే ఫీచర్..!!

Vissu
    ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. దేశంలో అత్యధికంగా ప్రజలు ప్రయాణించేది ట్రైన్స్ లోనే. అయితే రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు టెక్నాలజీని రైల్వే సేవలకు అణుసంధానం చేస్తోంది...
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది దేవుడికి కానుకగా ఏమి ఇచ్చాడో తెలుసా ..

bharani jella
    ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా .. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక్కసారి జాబ్‌ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో...
ట్రెండింగ్ న్యూస్

‘కిడ్నాపర్ ప్లాన్’ను ప్లాప్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Teja
కిడ్నాపర్ల వీరంగం రోజురోజుకూ మితిమీరిపోతోంది. డబ్బులకు కక్కుర్తి పడి సొంత కుటుంబంలోని వారినే కిడ్నాప్ చేయడానికి వెనుకాడటం లేదు. మరీ ముఖ్యంగా ఏమీ తెలియని చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీనిలో చాలా మంది...
న్యూస్

రత్నాచల్‌లో పొగలు 

Siva Prasad
అమరావతి, జనవరి 22: విజయవాడనుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ ‌ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో రైలు భ్రేకులు ఒక్క సారిగా పట్టుకు...
న్యూస్

రైల్లో మాజీ ఎమ్మెల్యే హత్య ?

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8: భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే జయంతి భన్సాలీని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున భుజి-దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో భుజి నుండి అహ్మదాబాద్‌కు రైల్లో ప్రయాణిస్తున్న భన్సాలీని...