CM YS Jagan: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనలో పది మంది...
Falaknuma Train Accident: హౌరా నుండి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పెను ప్రమాదం జరిగింది. తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలు బోగీలో మంటలు అలుముకున్నాయని భావించారు...
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా, మరో వెయ్యి మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం...
ఈ నెల 2వ తేదీ ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 280 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మంది వరకూ క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘోర...
Train Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 270 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని ఏపీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి...
PM Modi Visit Train Accident Site: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే...
Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో...
Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 233కి చేరింది. తీవ్రంగా గాయపడిన 900 మందికిపైగా ప్రయాణీకులు...
Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వంద మందికిపైగా మృతి చెందారని భావిస్తన్నారు. ఈ ఘటన బాలేశ్వర్...
రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో అధికారులు తొమ్మిది రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్ పై కొనసాగుతున్నాయి....
సోషల్ మీడియా లో పాపులర్ అయ్యేందుకు కొందరు యువతీ యువకులు చేస్తున్న కొన్ని పనులు వారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో సామజిక మధ్యమాల్లో చూస్తున్నా వారిలో మార్పు రావడం లేదు....
Breaking: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక లోపంతో గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. దీంతో కొంత మంది ప్రయాణీకులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు సలాగావ్ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో...
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో...
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్ను...
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్లో ఆగి ఉన్న...
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్గామ్ ఎక్స్ప్రెస్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి...