ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతూన్నారు. డయబెటీస్ ఉన్న రోగులు కూడా అనేక ఇతర సమస్యలతో బాధపడుతుంటారు.ఎందుకంటే షుగర్ వ్యాధి వస్తే రక్తంలో చక్కెర...
ఈ మాన్సూన్ సీజన్లో చల్లటి గాలులతో పాటుగా వర్షాలు కూడా పడుతూంటాయి. వాతావరణం అయితే చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఈ రకరకాల జబ్బులు కూడా వ్యాప్తి చెందుతాయి. కలుషితమైన ఫుడ్, నీళ్లు తాగడం...
Tongue: నాలుకపై ఎల్లప్పుడూ: శరీరానికి అనారోగ్యం అనేది సహజంగా వచ్చేదే.. కొందరికి తరచూ వస్తుంటే ఇంకొందరికి ఎప్పుడో కానీ తేడా చేయదు. ఆరోగ్యం లో ఏదైనా తేడా రాగానే ఆ సంకేతాలు మన కళ్ళు...
ADHD అంటే మనుషులు పర్యావరణానికి హాని కలిగించే కొద్దీ.. కొత్త,కొత్త రోగాలు బయటకు వస్తున్నాయి. శారీరక రోగాల కంటే కూడా మానసిక రోగాలు ఈ మధ్య కాలం లో ఎక్కువయ్యాయి. దాని వల్ల చాలామంది...
ys jagan: నేను ఉన్నాను ..నేను విన్నాను అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు.తన మాటల సీఎంను కానని చేతల ముఖ్యమంత్రినని రుజువు చేసుకున్నారు.చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ప్రభుత్వ వైద్యుడి చికిత్సకు...
యాచకులు అంటే మాసిన బట్టలు, చింపిరి జుట్టు వేసుకుని రోడ్ల దగ్గర అడుక్కునే వారనే చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళను ఒక్కసారి తడిమితే.. వాళ్ళు పడే మనోవేదన, వాళ్లకు జరిగిన అన్యాయాలు తెలుస్తాయి....
డెంగీ ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి.. మనిషి నీరసంగా తయారవుతాడు. ప్రస్తుతం అందరినీ భయపిస్తున్న జ్వరం ఇదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం....
చాలా మందిలో శృంగారం విషయంలో కొన్ని వింత భావనలు, జబ్బులు లాంటివి ఉంటాయి. తాజాగా ఓ కుర్రాడు తనకు కలుగుతున్న వింత కోరికను నిపుణుల కు వివరించాడు. ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు....
కాలం గిర్రున తిరిగితే బాగుండు… పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవ్. బండ్లు ఓడలు… ఓడలు బండ్లవుతాయ్… ఇప్పుడివన్నీ ఎందుకా అనుకుంటున్నారా… అవును కాలంతో పరిగెత్తాల్సిన మనం ఇప్పుడు ఇంకొంత కాలం ఎలా గడుస్తోందన్న భావనతో...
లంచం (Bribery) ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే...
కరోనా వస్తే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. హాస్పిటల్ కి మేము రామంటూ అక్కడి నుండి పారిపోతున్నారు. వైద్య సిబ్బందితో సైతం గోడవకు దిగి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ...
గుంటూరు: లేటు వయసులో తల్లిదండ్రులుగా మారారు ఓ వృద్ధు దంపతులు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ అనే మహిళ… 74 ఏళ్ల వయసులో ఇద్దరూ ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సిజేరియన్...