NewsOrbit

Tag : trinamool congress

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Mamata Banerjee: యోధురాలికి నేడే పరీక్ష..! మమతకు హ్యాట్రిక్ దక్కేనా..?

Muraliak
Mamata Banerjee: మమతా బెనర్జీ Mamata Banerjee ఈ పేరు వింటేనే బెంగాల్ రాజకీయ బెబ్బులి అనే మాట వస్తుంది. మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. అని నిరూపించిన వారిలో మమత ఒకరు....
న్యూస్ రాజ‌కీయాలు

అదరగొట్టిన అమిత్ షా బెంగాల్ ఎంట్రీ..? షాక్ లో మమత..??

sekhar
త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీ ఎక్కడా కూడా బిజెపి ఎత్తుగడలు సాగనివ్వకుండా అధికారాన్ని ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ...
టాప్ స్టోరీస్

బెంగాల్ లో దీదీ ర్యాలీ.. గవర్నర్ సీరియస్!

Mahesh
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌‌ఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ),...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...
టాప్ స్టోరీస్

‘బిజెపి గెలుపు హిస్టరీ కాదు మిస్టరీ’!

Siva Prasad
కోలకతా: “డబ్బు, పోలీసులు, ఇవిఎంలు వీటి ద్వారానే మొన్నటి ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో వారు మొత్తం కోల్పోతారు”. ఈ మాటలన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ....
టాప్ స్టోరీస్

మొయిత్రాపై అభాండం.. జీన్యూస్ నిర్వాకం!

Siva Prasad
జిన్యూస్‌లో ఛానల్‌లో డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిసిస్ (డిఎన్ఎ) అనే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం నడిపే సుధీర్ చౌదర్ తన కార్యక్రమం కోసం చాలా రీసెర్చ్ చేస్తానని చెప్పుకుంటాడు. అలాంటి రీసెర్చ్ ఫలితంగా...
టాప్ స్టోరీస్

బెంగాల్ ఘర్షణలు, ముగ్గురు మృతి!

Siva Prasad
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, బిజెపి వ్యాప్తిని అడ్డుకునేందుకు తృణమూల్ చేస్తున్న ప్రయత్నాలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఉత్తర...
టాప్ స్టోరీస్

‘బెంగాలీ యువతులు బార్ డాన్సర్లు’!

Siva Prasad
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అందె వేసిన చేయి అయిన మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వార్తలకెక్కారు. బెంగాలీ గొప్పతనం గతించిపోయిన వ్యవహారమనీ, ఇప్పుడు బెంగాలీ యువకులు గదులు ఊడ్చే ఉద్యోగాలు చేస్తున్నారనీ,...
టాప్ స్టోరీస్

తృణమూల్ నాయకుడి హత్య!

Siva Prasad
కోల్‌కతా: రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనిఉన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం సాయంత్రం అధికారపక్షం తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు హత్యకు గురయ్యారు. వెంటనే తృణమూల్, బిజెపి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది....
టాప్ స్టోరీస్

మమత రాక్షస వంశం నుంచి వచ్చారట!

Siva Prasad
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీపై పైచేయి సాధించేందుకు బిెజెపి జై శ్రీరాం నినాదాన్ని ఆయుధంగా వాడుకుంటోంది (న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి ముప్పేట దాడి చేస్తోంది. తాజాగా...
టాప్ స్టోరీస్

టీఎంసీ ఎంపీల దుస్తులపై ట్రోలింగ్

Kamesh
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు....
బిగ్ స్టోరీ

ఎరుపు కాషాయంగా మారుతున్న చోట!

Siva Prasad
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
టాప్ స్టోరీస్

బెంగాల్‌ ప్రచారం కట్!

Siva Prasad
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న హింస కారణంగా అక్కడ ఏడవ దశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారం రేపే ముగించాలని కేంద్ర ఎన్నికల...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
న్యూస్

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

sarath
రాయ్‌గంజ్‌: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు...
టాప్ స్టోరీస్

సినిమా ఆపినందుకు జరిమానా

Siva Prasad
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఒక సినిమాను విడుదల అయిన మరుసటి రోజున ధియేటర్ల నుంచి ఉపసంహరింపజేసిన మమతా బెనర్జీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. భోబిష్యూతర్ భూత్ అనే ఈ...