కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు చెందిన మరో బీజేపీ నేతకు కీలక పదవి ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉండగా, తాజాగా నల్లు...
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో మెజార్టీతో మరో సారి అధికారంలోకి రాగా, మేఘాలయలో హాంగ్ వచ్చింది. మేఘాలయలో సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని...
Tripura: త్రిపుర నూతన సీఎంగా బీజేపీ ఎంపి మాణిక్ సాహా ఎంపికైయ్యారు. సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ...
Breaking: ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం పదవికి బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్...
Swathi కలర్స్ అనే బుల్లితెర పాపులర్ షోతో ముద్దు ముద్దు మాటలతో అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. ఆ ప్రోగ్రాంతోనే తనకి కలర్స్ స్వాతీ అనే పేరు స్థిరపడింది....
PM Modi: ఈశాన్య రాష్ట్రాలలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ నేడు అక్కడి పరిస్థితులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్ధతిలో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ముఖ్యమంత్రులతో...
Corona : దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా గత మూడు వారాల నుండి కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ..వైద్య మరియు ప్రభుత్వ రంగాలలో టెన్షన్ నెలకొంది. దాదాపు ఇండియాలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు వెనుక బీజేపీ హస్తం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అంతర్వేదిలో రథం దగ్ధం అవటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి....
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువులు దొంగిలిస్తున్నాడన్న అనుమానంతో త్రిపురలో ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ధలాయి జిల్లాలోని రైష్యబారి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గత మంగళవార రాత్రి 36 ఏళ్ల బుధి కుమార్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వామపక్షాల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ ఎన్నికలలో సిపిఐ (మార్క్సిస్టు), సిపిఐ కలిపి అయిదు మాత్రమే లోక్సభ సీట్లు గెలుచుకోగలిగాయి. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇంత కనిష్ట స్థాయి ఎప్పుడూ...