కేటిఆర్ చెప్పినట్లు పాన్ ఇండియా మువీ చూపించిన సీఎం కేసిఆర్… బీజేపీపై చాలా ఘాటుగా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. ఇవేళ బీజేపీ నాయకత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టారు. రెండు రోజుల క్రితమే...