సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవేళ మరో సారి చుక్కెదురు అయ్యిందంటూ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈడీ విచారణపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సీబీఐ అధికారుల సుదీర్ఘ విచారణ ముగిసింది. దాదాడు ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు కవితను విచారించారు. అయిదుగురు సభ్యుల సీబీఐ...
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు విచారణకు నో చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల...