(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం ఏంటి ? కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే అసలు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వరాల మీద...
హైదరాబాద్: ఆర్టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...