తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. టిటిడి నూతన పాలకమండలిలో 29 సభ్యులతో పాటు ఎడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని టిటిడి పాలకమండలి ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి...