టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో అధికారి రానున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సన్నిహితుడిగా, సీఎం జగన్ కు నమ్మకస్థుడిగా ఉన్న సింఘాల్ ఆకస్మికంగా ఎందుకు...
అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే...
తిరుమల: వివాదాల నడుమ అధికారులు వాకౌట్ చేయడంతో టిటిడి పాలకవర్గ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ టిడిపి ప్రభుత్వ హయాంలో నియమితులైన టిటిడి పాలకమండలి...
తిరుమల: నిన్న తిరుమల చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు సోమవారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో మహద్వారం గుండా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి కార్యనిర్వహణ...
హైదరాబాద్: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విజయసాయి రెడ్డి...
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
తిరుపతి: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టిటిడికి...