NewsOrbit

Tag : ttd

దైవం

శ్రీవారి స్వామిపుష్కరిణి విశేషాలు ఇవే !

Sree matha
తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆశ్వీయుజమాసంతో అవినాభావ సంబంధం. ఈ కాలంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని తలచిన, స్వామివారి కొండ విశేషాలు, పూజలు,కైంకర్యాలు స్వామివారి భక్తుల కథలు తెలుసుకున్నాస్వామి...
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ “డిక్లరేషన్” వ్యూహమా..? వివాదమా..?? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం

Srinivas Manem
“డిక్లరేషన్” పై ఇంత రచ్చ జరిగినా సైలెంట్ గా ఉండడానికి జగన్ ఏమి చిన్న పిల్లాడు కాదు..! “డిక్లరేషన్” విషయంలో వైసీపీ నాయకులు తోచింది మాట్లాడినా జగన్ నియంత్రించకపోవడానికి ఆయనేమి తెలియని వాడు కాదు..!!...
న్యూస్ రాజ‌కీయాలు

రోజా కూడా అలాగే… జ‌గ‌న్ కోసం..

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్ రెడ్డి క‌లియుగ దైవం వెంక‌న్న‌ను సంద‌ర్శించుకోవ‌డం అనే అంశం అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి కార‌ణంగా మారింది. ముఖ్యంగా డిక్ల‌రేష‌న్ అంశం...
దైవం

ఐదోరోజు రాత్రి గరుడ వాహనంలో శ్రీమలయప్ప స్వామి !

Sree matha
తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్పస్వామి వారు ఐదోరోజు గరుడ వాహనంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం… ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు తన దివ్యమంగళ రూపాన్ని దర్శించే అవకాశం కల్పిస్తారు. పౌరాణిక...
దైవం

ఐదోరోజు ఉదయం మోహినీ అవతారం !

Sree matha
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్ప స్వామి వారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు… బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై...
దైవం

సర్వభూపాల వాహనంలో శ్రీమలయప్పస్వామి !

Sree matha
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వమంతటకీ రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని...
దైవం

నాల్గోరోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీవారు !

Sree matha
తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం ఉభయదేవేరులతో కల్పవృక్ష వాహనంపై స్వామి విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వాటిలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన...
దైవం

శ్రీవారి సహస్రార్చన విశేషాలు ఇవే!

Sree matha
తిరుమల భూలోక వైకుంఠం. స్వామి వారు ఇక్కడ అర్చితామూర్తిగా వెలసిల్లాడు. కలియుగంలో ఆయన భక్తులను కాపాడటానికి స్వామి తిరుమల ఆనందనిలయంలో ఉన్నారు. ఆయనకు నిత్యం అనేక పూజలు చేస్తారు. వాటిలో ప్రధానమైనవాటిలో కొకటి సహస్రార్చన...
దైవం

చరిత్రలో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం చేసిన దానాలు ఇవే !

Sree matha
తిరుమల బ్రహ్మోత్సవాలు అంటే అంగరంగ వైభోగంగా జరిగే పవిత్ర ఉత్సవాలు. సాక్షాత్తు శ్రీమన్నరాయణుడు భక్తులను కరుణించి వేంచిసి ఉన్న తిరుమలలో ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే వాటికి సంబంధించిన చారిత్రక ఆధారలలో దానాల గురించి...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుమ‌ల‌లో మ‌ద్యం అమ్మ‌కం… త్వ‌ర‌లోనే!

sridhar
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డం అనే అంశంపై ఇప్ప‌టికే ఓ రేంజ్‌లో వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే.   అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది....
దైవం

ముత్యాలపందిరిలో శ్రీవారి సేవ !

Sree matha
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడోరోజు విశేష పూజలు నిర్వహించారు. ఆ వాహన సేవల వివరాలు. ఉదయం సింహవాహనం ; శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు....
రాజ‌కీయాలు

కొడాలి నాని అతి భజన వెగటు పుట్టిస్తుందేమో..!!

Muraliak
కొడాలి నాని స్వతహాగా హిందూవాది. ఆయన మెడలో ఉన్న మాలలు, బొట్టే ఇందుకు ఉదాహరణ. అయితే.. ఆయనలో హిందూత్వానికి మించి ఆయనలో జగన్ వాది ఉన్నాడు. టీడీపీని విమర్శించేందుకు.. జగన్ ను మెప్పించడానికి జగన్...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

వైవీ 14 నెలలు..! అనేక వివాదాలు..! టీటీడీలో ఇదేమి చిత్రం..!! (పార్ట్ – 1 )

Special Bureau
టీటీడీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ను నియమించారు. 32 మంది తో జింబో కార్యవర్గాన్ని నియమించారు. అంతా...
Featured దైవం

బ్రహ్మోత్సవాలల్లో ఏరోజు ఏ సేవ ?

Sree matha
తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. మొదటి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోరోజు చిన్నశేషవాహనం, హంసవాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగారు. అయితే మిగిలిన రోజుల్లో...
న్యూస్

హంసవాహనం మీద శ్రీవారు !

Sree matha
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనంలో స్వామివారు ఊరేగింపు నిర్వహించారు. రెండోరోజు స్వామివారి వాహన సేవలు… రెండోరోజు ఉదయం ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణిస్తారు.  రెండోరోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా ఊరేగించడం మరో విశేషం....
న్యూస్ రాజ‌కీయాలు

” జగన్ తిరుమల వెంకటేశ్వరస్వామి ని ఎలా దర్శించుకుంటాడో చూస్తా ” స్ట్రాంగ్ ఛాలెంజ్

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ వైపు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినే ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని విప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా మ‌రోవైపు అనుకోకుండా కొన్ని సంఘ‌ట‌న‌లు రంగు పులుముకొని దీనికి ఆజ్యం పోసేలా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే, శ్రీవారిపై...
Featured న్యూస్ రాజ‌కీయాలు

టిటిడి డిక్లరేషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన చైర్మన్ వైవీ..!!

Special Bureau
(తిరుమల నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తిరుమల తిరుపతి దేవస్థానం (టి టి డి)లో అన్యమతస్తుల డిక్లరేషన్ విధానంను తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

రాజు గారు ఊరికే ఉండరుగా..! టిటిడిని వాడేశారు..!!

Special Bureau
  వైసీపీ రెబర్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహనరెడ్డి పై విమర్శలు, ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ...
న్యూస్ రాజ‌కీయాలు

మరో వివాదంలో టీటీడీ..! సంచలనమవుతున్న వైవీ వ్యాఖ్యలు..!!

sharma somaraju
  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో సనాతనంగా కొనసాగుతున్న ఒక నిబంధనకు త్రిలోదకాలు ఇచ్చింది. తిరుమల స్వామి వారి దర్శనానికి అన్యమతస్తులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను టీటీడీ...
దైవం

ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Sree matha
శ్రీశ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నాయి. అధిక ఆశ్వీయుజమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు...
న్యూస్

తస్మాత్ జాగ్రత్త జగన్ ! శ్రీవారి సొమ్ము జోలికి వెళ్లొద్దు!!

Yandamuri
తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం గాలిస్తోంది.రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎంతగా దిగజారిందంటే సెప్టెంబర్ నెల లో పదవ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు...
Featured దైవం

సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే !!

Sree matha
తిరుమలలో శ్రీవారి  బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇవే..   * సెప్టెంబర్ 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు * బ్ర‌హోత్స‌వాల‌కు 18న అంకురార్ప‌ణ * 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం...
ట్రెండింగ్

తలనీలాలతో ఇలా జరుగుతుందా?…ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Kumar
ఆలయాలలో తలనీలాలు సమర్పించుకునే ఆచారం మనకి ఎప్పటినుండో ఉంది . ఇంచుమించుగా అన్నిపుణ్య క్షేత్రాలలో ఈ  సంప్రదాయం ఉంది. ‘తలనీలాలు సమర్పించడం అంటే తనలోని అహాన్ని తొలగించుకోవడం. తలపై భాగం శని స్థానం. నీలం...
దైవం

తిరుమలలో సర్వదర్శన టోకెన్లు నిలిపివేత !

Sree matha
తిరుమలలో శ్రీ‌వారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుమల, తిరుపతిలో కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 6వ తేదీ...
న్యూస్ రాజ‌కీయాలు

దీక్షితులు తో మీటింగ్ ఎరేంజ్ చేయమని కోరిన జగన్ ? ఏం జరగబోతోంది ?

sridhar
రమణ దీక్షితులు…టీటీడీ గౌరవ ప్రధానార్చకులు. గ‌త కొంత‌కాలంగా సంచ‌ల‌న కామెంట్లు, ట్వీట్లతో వార్త‌ల్లో నిలుస్తున్న వ్యక్తి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో దాదాపు రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై...
న్యూస్

టీటీడీకి ఊహించని సమస్యలు..! వైవీ ఏం చేస్తారో..?

Muraliak
దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో కూడా కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. వేలల్లో కసులు నమోదవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలనూ వదలడం లేదు. కొండపై కరోనా తీవ్రత...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీటీడీ దూకుడు..! ఆ అందరికీ నోటీసులు..!!

sharma somaraju
  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పరిస్థితి కూడా పూర్తిగా మారింది. ఆ పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనేక...
న్యూస్ రాజ‌కీయాలు

అదీ బీజేపీ పవర్! వైవీ సుబ్బారెడ్డీ.. తస్మాత్ జాగ్రత్త..!!

Muraliak
బీజేపీకీ కోపమొస్తే ఏం జరుగుతుందో తెలియడానికి రెండు ఉదాహరణలు.. ఓ ఐఏఎస్ అధికారిపై వేటు పడింది. ఓ చానెల్ సీఈఓపై వేటు పడింది. ఈసారి బీజేపీకి కోపం వస్తే ఏం జరుగుతుందో. అందుకే టీటీడీ...
రాజ‌కీయాలు

వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారా..?

Muraliak
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైవీ సుబ్బారెడ్డికి ఏదీ కలసిరావడం లేదు. క్రిస్టియానిటీ, ఆయనే క్రిస్టియన్ అని, తిరుమల టికెట్ల వెనుక జెరూసలెం యాత్ర ప్రచారం, కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు...
బిగ్ స్టోరీ

ఇక తప్పుకో సుబ్బారెడ్డి…!!

Special Bureau
అంతా ఆ చౌదరి వల్లేనా…నిర్ణయాలన్నీ వివాదాస్పదమే…!! కలియుగ ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో తరించేందుకు టీటీడీ ఛైర్మన్‎గా అవతారమెత్తిన వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు… కేవలం జగన్మోహన్ రెడ్డి బాబాయి అన్న ఏకైక...
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా దెబ్బకు టిటిడి గుల్ల అయిపోయింది…! దివాళా తీసే పరిస్థితి

arun kanna
కరోనా సంక్షోభం వల్ల మొత్తం ప్రపంచ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఇకపోతే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం భారత్ లోనే అత్యంత సంపన్నమైన గుడి అయిన తిరుమల లోని వెంకటేశ్వర స్వామి ఆలయం...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : కరోనా తో తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు మృతి

arun kanna
తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా భారీగా విస్తరించి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 150 మందికి పైగా సిబ్బంది టీటీడీ లో ఈ వైరస్ బారిన పడ్డారు.    కొద్ది రోజుల క్రితం...
ట్రెండింగ్ న్యూస్

వేలాది ప్రజల ప్రాణాలను చాలా పెద్ద రిస్క్ లో పెడుతున్న ఏపీ సర్కార్…!

arun kanna
తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెంది ఉంది. ఇప్పటికే 158 మంది దేవస్థానం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా పాజిటివ్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : తిరుమల పెద్ద జీయార్ స్వామి కి కరోనా పాజిటివ్

arun kanna
తిరుమల తిరుపతి దేవస్థానం లోని ఎంతో మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా తిరుమల దేవస్థానం కి చెందిన పెద్ద జీయర్ స్వామి కి కూడా కరోనా...
న్యూస్

జగన్ కి కొత్త తలనొప్పి: రమణ దీక్షితులు vs సుబ్బారెడ్డి న్యూ ఫైట్ షురూ!

CMR
ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు నెలలపాటు భక్తులకు దర్శన భాగ్యం లేకుండా అయిపోయిన పరిస్థితి....
ట్రెండింగ్ న్యూస్

బ్రేకింగ్ : తిరుపతి లో కరోనా కలకలం..! పూజారులకు పాజిటివ్

arun kanna
లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చిన్నప్పటినుండి కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దేవస్థానాలు, మసీదులు మరియు ప్రార్థనా మందిరాలను తెరచిన నేపథ్యంలో ఇన్ని రోజులు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : అక్కడ ఇంకా చంద్రాబాబే ముఖమంత్రి…?

arun kanna
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు అయిన రమణదీక్షితులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విపరీతంగా ధ్వజమెత్తారు. తన పాలనలో చంద్రబాబు అన్యాయంగా 20 మందికి పైగా వంశపారంపర్య అర్చకులను వారి విధుల...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్

arun kanna
లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించి అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ తగిన...
దైవం

కరోనా ని ఆపడం కోసం స్పెషల్ యాగం ?

Kumar
లోక‌క‌ల్యాణం కోసం, క‌రోనా వ్యాధి ని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ సుదర్శన చక్రానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు.ఆ  తర్వాత తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన...
న్యూస్

బ్రేకింగ్ : కరోనా దెబ్బ :  తిరుపతి లో ప్రముఖ గుడి మూసివేత ..

arun kanna
భారత దేశంలో గత 24 గంటల్లో దాదాపు 10,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లాక్...
న్యూస్

NEWSORBIT EXCLUSIVE : తిరుపతి లో గుండు ఎలా కొడుతున్నారో చూడండి…

arun kanna
కరోనా దయ వల్ల అందరి రోజువారి అలవాట్లు మరియు విధి విధానాలు మారిపోయాయి. గత మూడు నెలలుగా మానవజాతి ప్రవర్తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిన ఈ కరోనా బెడద దేవుడికి కూడా తప్పలేదు. దాదపు...
న్యూస్

రీ ఓపెన్ తరవాత శ్రీవారి హుండీ మొదటిరోజు బంపర్ రికార్డు ?? !

sekhar
లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు భక్తులు, నిత్యం పూజలందుకునే శ్రీవారి ఆలయానికి దూరమవడం జరిగింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఎనిమిదో తారీకు నుండి ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని...
న్యూస్

తిరుపతి వెళదాము అనుకుంటున్నారా? మీకొక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్!

arun kanna
కరోనా వైరస్ దెబ్బకు దాదాపు రెండు నెలల పాటు భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల శ్రీవారి ఆలయం మళ్లీ కళకళలాడబోతోంది. ఇకపోతే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మరోక శుభవార్త చెప్పారు. దర్శనం...
న్యూస్ రాజ‌కీయాలు

టీటీడీలో మరో వివాదం…ఏమిటంటే..?

sharma somaraju
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వివాదాలు పరిపాటిగా మారాయి. తిరుమలలోని వివాదాలపై వివిధ రాజకీయ పక్షాలు, హిందూ మత సంఘాలు నిరసనలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ మరో...
న్యూస్

ఏడు కొండల వెంకన్నను దర్శించుకోవచ్చు

sharma somaraju
అమరావతి : కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోనున్నది. తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి...
న్యూస్

నేడు టీటీడీ బోర్డు సమావేశం: 93 అంశాల భారీ ఎజండాపై చర్చ

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు పాలకవర్గ సమావేశం జరుగనున్నది. టీటీడీ ఆస్తుల వేలానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీటీడీ ఆస్తులు అమ్మకంపై రాజకీయ దుమారం..!

sharma somaraju
టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. టీటీడీ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టీటీడీ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ రాకేష్ సిన్హా, జనసేన అధినేత...
న్యూస్

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కిలక పదవి

Mahesh
అమరావతి: వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
టాప్ స్టోరీస్

‘వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే’

sharma somaraju
తిరుమల: గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం...