Earthquake: కర్నూలు జిల్లాలో భుప్రకంనలు .. ఇళ్లలో నుండి ప్రజలు పరుగులు
Earthquake: ఏపిలోని కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్క సారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ప్రజలు ఇళ్లలో నుండి...