హోంమంత్రి హామీతో.. వెలగపూడిలో ఆందోళన విరమణ..అర్ధరాత్రి అంత్యక్రియలు
ఏపి రాజధాని ప్రాంతం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ వర్గానికి చెందిన వారు ఘర్షణలో మృతి చెందిన మరియమ్మ మృతదేహాంతో...