బెంగళూరు: కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు 4.5 కోట్లు నగదును సీజ్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వరతో ఇంటిపై గురువారం ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే...
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరతోపాటు...