టీవీ రంగంలోకి నమ్రతా.. గుడ్న్యూస్ చెప్పిన మహేశ్ సతీమణి!
ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 1993 లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రతా.. మొదట బాలీవుడ్లోకి అడుగు పెట్టి అక్కడ...