అమరావతి: తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని… గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారని అని...
(న్యూస్ అర్బిట్ డెస్క్) ఇంటర్నెట్లో సరదా వీడియోలు పోస్టు చేయడం క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్కు అలవాటు. ఈసారి అతను పోస్టు చేసిన వీడియో నెటిజెన్లను నవ్వుల్లో ముంచెత్తింది. ఒక స్కూలు. అందులో చదివే పిల్లలు...
విజయవాడ: నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి.. జగన్ ప్రభుత్వం పది లక్షల మంది ఉద్యోగాలను తొలగిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. తమ ఉద్యోగాల భద్రత కోసం ధర్నాచౌక్...
విజయవాడ: సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని టీడీపీ ఎంపీ కేశినేని...