భూటాన్ భూభాగం లో చైనా ప్రవేశించి ఒక గ్రామాన్ని నిర్మించింది అన్ని వస్తున్న వార్తలను భూటాన్ ఖండించింది. డోక్లామ్ పీఠభూమి సమీపంలో భూటాన్ భూభాగం లోపల చైనా 2 కిలోమీటర్ల మేర చొచ్చుకువెళ్లి...
సినిమాల్లో హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య పోటీ సహజం. అలానే.. మా హీరో గొప్ప అని, మా హీరో క్రేజ్ ఇంత, కలెక్షన్లు అన్ని అని కొందరు, మా హీరోయిన్ కి గ్లామర్ ఎక్కువ,...
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు అమలు చేసినా ఈ దారుణాలు ఆగడం లేదు. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరగడం సమాజంలో తీవ్ర...
భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో మంది చేత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్.. ఈ యాప్ ద్వారా ఎంతో మంది తమలో దాగున్న ఎన్నో వేరియేషన్స్ ను...
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ కు పెద్ద కథే ఉంది. ఈ కథ అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వేసిన దారిలో నాగబాబు నుంచి కల్యాణ్ దేవ్ వరకూ అందరూ టాలీవుడ్...
తన అందచందాలతో కుర్రకారుకు హర్ట్ ఎటాక్ తెప్పించిన భామ ఆదాశర్మ. ఎప్పుడు చూసిన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుందీ ఈ బ్యూటీ. కాగా హార్ట్ ఎటాక్ సినిమాలో తలుక్కు మన్న...
దర్శకుడు సుకుమార్ సినిమాలంటే ఒక లెక్కుంటుంది. అందుకే తన సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. సుకుమార్ సినిమాలోని హీరో పది మందిని ఒంటి చేతితో కొట్టడు కదా..? మరీ ఎందుకు ఆయనకు...
టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొలిటికల్ జర్నీ ఆరంభ శూరత్వం తరహాలో ఉందన్న టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి...
బీహార్ ఎన్నికలు మూడోవ దశకు చేరుకున్నాయి. నవంబర్ 7 న జరిగే చివరి దశ ఎన్నికలలో ఎన్డీయేకు వోట్ వేయాల్సిందిగా పీఎం మోడీ బీహార్ ప్రజలకు హిందీలో బహిరంగ లేఖ రాశారు....
సామాజిక మాధ్యమాల రాజకీయ పక్షపాతంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో వీటి పరిష్కారానికి పార్లమెంటరీ జాయింట్ కమిటీ చర్యలు చేపట్టింది. బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి లేఖి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు హజరై...
ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు ఎలా పడుతున్నాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్.. దాని చుట్టుపక్కన ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురుస్తోంది. గత దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత వర్షం ఒక్కరోజే నమోదైంది. హైదరాబాద్ కు చుట్టూ...
దేశ ప్రధానిగా మోదీ అప్రతిహత విజయాల్లో కీలకపాత్ర పోషించింది ‘సోషల్ మీడియా’. 2014 ఎన్నికల సమయంలో మోదీకి మీడియా దాదాపు 80 శాతం సపోర్ట్ గా నిలిచి ఆయన విజయానికి కారణమయ్యాయి. 2019 ఎన్నికల్లో...
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సీరియల్ ఏదైనా ఉంటే మరో ఆలోచన లేకుండా అందరూ ‘కార్తీక దీపం’ పేరే చెబుతారు. దీనిని టెలివిజన్ బాహుబలి అని కూడా అనొచ్చు. అంత పాపులర్ అయిపోయింది ఈ...
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుని పాపులారిటీ సంపాదించుకోవడంలో ప్రధాని మోదీ తీరే వేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని పదవికి అర్హత సాధించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే. ట్విట్టర్,...
2019 ఎన్నికలలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలవడంతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపి అన్ని విధాలా అండగా ఉంటానని కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్ ని ముఖ్యమంత్రిగా మొదటిసారి కలుసుకున్న...
ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “మా కుటుంబం జనవరి 2021న ముగ్గురుగా మారబోతోంది” అని అనుష్క శర్మ...
వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న నాటినుండి ట్విట్టర్ లో ఎప్పుడూ టిడిపిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. మొదటిలో విజయసాయిరెడ్డిని చాలా లైట్...
ఈ లాక్ డౌన్ లో అంతా తమ వారి కన్నా పక్క వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టేశారు. ఇక మనల్ని ద్వేషించే వాళ్లు అయితే ఎప్పటికప్పుడు మన యోగక్షేమాలు చూస్తూ మనలో...
గత కొంత కాలంగా భారత్ -చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన టిక్ టాక్, షేర్...
వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పార్టీకి సంబంధించి కీలక వ్యక్తుల విషయాలు, అమలు చేయటంలో విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సోషల్...
చిరంజీవి చేసిన దానికి తల్లి..కోడలు ఉపాసనా ఫిదా మెగాస్టర్..కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. రాజకీయంగానూ హాట్ టాపిక్ అవుతున్నారు. 2019 ఎన్నికల వరకు తన...
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కెటి రామారావు తరచుగా రాష్ట్ర ప్రజలతో, అతని అభిమానులతో ట్విట్టర్ లో లేదా ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా...
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయట ఎక్కువగా...
ఇక్కడున్న సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్క కంపెనీ తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కూడా జూలై 2021 వరకు...
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వేదికగా చాలామంది వివిధ రకాలుగా గుర్తింపులు తెచ్చుకుంటూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇక సెలబ్రిటీలుగా గుర్తింపు కలిగిన వారు… సమాజంలో సహాయార్థం కోసం వేచి చూసే బాధితులకు సహాయం అందిస్తూ...
ప్రముఖ కమెడియన్ అలీ ఈరోజు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదు చేసారు. సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్ నడుపుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసిపికి కమెడియన్ అలీ ఫిర్యాదు...
సాధారణంగానే ఎంతో పరోపకారి అయిన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి తనలోనూ ఒక మహనీయుడు ఉన్నాడని ఎన్నోసార్లు చాటిచెప్పారు. తను స్థాపించిన ఫౌండేషన్...
రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పైన ‘పవర్ స్టార్‘ పేరిట ఒక సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ ను బయటపెట్టేసిన వర్మ ఇలా ఎన్నో సినిమాలను ముందు మొదలుపెట్టిన కొన్నిటిని ఆపేశాడు...
రామ్ గోపాల్ వర్మ ఎలాంటి విషయాన్నైనా సంచలనం చేయడంలో నేర్పరి. సినిమా అయినా రాజకీయమైనా.. ఎంతటి వ్యక్తులనైనా వదలడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న...
లక్షా 70 వేల వినియోగదారుల ఖాతాలను ట్విట్టర్ సంస్థ తొలగించింది. ఈ ఖాతాదారులంతా మోసపూరిత కథనాలను ట్విట్టర్ వేదికగా వ్యాప్తి చేస్తున్నారు. అయితే చైనా భాషలో వ్యాప్తి చెందుతున్న ఈ కథనాలన్నీ కమ్యూనిస్టు పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కువైట్ దౌత్య కార్యాలయ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అక్రమ రవాణాకు గురైన దాదాపు యువతులు కువైట్లోని ఇండియన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డౌనాల్డ్ ట్రంప్ రెండు గంటల్లో 123 సార్లు ట్వీట్ చేశారు. ట్విట్టర్పైనే జీవించే ట్రంప్కు కూడా ఇది రికార్డే. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిపడింది? ఎందుకంత కలవరానికి...
అత్మహత్య చేసుకున్న ఎయిర్హోస్టెస్ గీతికా శర్మ, ఆమెను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై కోర్టులో కేసు ఎదుర్కొంటున్న గోపాల్ కందా (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మిగతా పార్టీలకన్నా తాము భిన్నం అని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్చల్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా తీసుకున్న రుణం మొత్తాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గత ఆరేళ్లలో పూర్తిగా తీర్చారన్నది ఆ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు పెద్ద పులుల మధ్య సాగిన భీకర పోరాటం యుద్ధాన్ని తలపించింది. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వుడ్...
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక మందగమనాన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు మూడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా యువతలో స్ఫూర్తిని నింపేలా క్రియేటివిటీతో చేసే పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఆనంద్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ఓ దంపతులు చేసిన పని వివాదాస్పదమైంది. తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడెప్పుడు కళ్లముందుకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కదిలిన రైలు ఎక్కబోయి.. కింద పడిన ఓ యువకుడిని రైల్వే పోలీసులు కాపాడారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్లో సమయానుకూలంగా ట్వీట్స్ సంధించడంలో ప్రసిద్ధులు. అయితే తాజాగా శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ తప్పుల తడకగా ఉండటంతో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇండియా గాంధీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివ్యాంగురాలైన ఓ బాలిక వీడియో బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాను కదిలించింది. దానిని ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ చిన్ని పాప నామావశిష్టమైన చేతులతో పుట్టింది. ఓ పండు ముక్కను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్ యాజమాన్యం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ముఖ్యమైన ఖాతాలను బ్లాక్ చేసింది. పవన్ కల్యాణ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల గుజరాత్ లో జనావాసాల మధ్య సింహాలు హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నాటకలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా తిరుతాహల్లిలో అర్థరాత్రి ఓ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘ టిక్ టాక్’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భార్య నిద్ర కోసం విమానంలో 6 గంటలు నిలబడ్డాడో వ్యక్తి. తాను కూర్చొనే సీటును కూడా భార్యకు ఇచ్చేసి హాయిగా నిద్రపోమ్మని చెప్పాడు. భర్త చేసిన త్యాగంతో భార్య హాయిగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ శునకానికి బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అయితే ఆ శునకం రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో నటించినందుకు నెటిజన్లు ఆ అవార్డు ప్రకటించారు. బాగా...
న్యూఢిల్లీ: దేశంలో చట్టాల కంటే రాజకీయ దురద్దేశాలు బలమైనవిగా మారిపోతున్నాయని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను.. 9 రోజుల కస్టడీకి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒకరిది ప్రాణాల కోసం పోరాటం.. మరొకరిది కడుపు నింపుకోవడం కోసం ఆరాటం. అయితే, సింహాల మద్య చోటు చేసుకున్న ఫైటింగ్ తో వాటికి చిక్కిన ఆహారం చేజారిపోయింది. సింహాలకు బలి...
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారిణి రొమిల్లా థాపర్ను తన బయోడేటా సమర్పించాల్సిందిగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కోరడంపై నిరసన వెల్లువెత్తుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్ జెఎన్యు పాలకవర్గంపై ధ్వజమెత్తారు. జెఎన్యు ఇంతకన్నా...