Breaking: మలేషియా రాజధాని శివారులో విరిగిపడిన కొండచరియలు .. ఇద్దరు మృతి, 51 మంది గల్లంతు
Breaking: మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివారులోని క్యాంప్ సైట్ లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, 51 మంది గల్లంతు అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొండ చరియలు విరిగిపడిన సమయంలో మొత్తం 79...