NewsOrbit

Tag : two indian soldiers died in attacks

టాప్ స్టోరీస్

పీవోకేలో దాడులేమీ జరగలేదట!

Mahesh
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ...
టాప్ స్టోరీస్

పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి

Mahesh
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో భారత ఆర్మీ దాడులు చేపట్టింది. తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం లోయలోని నాలుగు ఉగ్రశిబిరాలపై భారత బలగాలు దాడి చేశాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు...