‘కుంభ్’ కు కోట్లు కేటాయింపు తగదు
బహరాచ్(ఉత్తరప్రదేశ్), జనవరి 1 : ‘దళితులు’, ‘గిరిజనులు’ తమ హక్కుల కోసం, ఉపాధి అవకాశాలకోసం పోరాడుతుంటే ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా, గుళ్ళకోసం కోట్ల రూపాయలను వ్యయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని భారతీయ జనతాపార్టీ...