NewsOrbit

Tag : UAE

జాతీయం న్యూస్

PM Modi: అబుదాబీలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

sharma somaraju
PM Modi: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూఏఈ వెళ్లిన సంగతి...
ట్రెండింగ్

UAE Unemployement Scheme: నిరుద్యోగుల విషయంలో యూఏఈ ప్రధాని కీలక నిర్ణయం..!!

sekhar
UAE Unemployement Scheme: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ఉన్న కొద్దీ పెరిగిపోతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మహామారి వాళ్ళ కంపెనీలు మూతపడటంతో నిరుద్యోగ సమస్య ప్రతి దేశాన్ని వేధిస్తున్నట్లు పలు సర్వేలు...
ట్రెండింగ్ న్యూస్

Russia Ukraine War: రష్యాలో ధనవంతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూఏఈ రాకుమారుడు..!!

sekhar
Russia Ukraine War: దాదాపు రెండు నెలల నుండి రష్యా బలగాలు ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులకు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. చాలా దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తూ...
న్యూస్ రాజ‌కీయాలు

KL Rahul: కేఎల్ రాహుల్ భారత జట్టులో అసలు అతని స్థానం ఏంటి?

arun kanna
KL Rahul:  కన్నూర్ లోకేష్ రాహుల్ గత మూడేళ్లుగా భారత జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ లోని పేలవ పెర్ఫార్మెన్స్ తో టెస్టుల్లో ప్లేస్ కోల్పోయిన రాహుల్ టీ20ల్లో మొదటి...
న్యూస్

దుబాయ్‌లో హోట‌ల్స్ క‌న్నా రిసార్ట్‌లు మేలంటున్న ఐపీఎల్ జ‌ట్లు..!

Srikanth A
యూఏఈలో సెప్టెంబ‌ర్ 19 నుంచి నవంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ ఎడిష‌న్ కోసం జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ఏర్పాట్లు ప్రారంభించాయి. ఫ్రాంచైజీల‌న్నీ త‌మ ప్లేయ‌ర్ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చాయి. ఈ...
న్యూస్

బ్రేకింగ్: ఐపీఎల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత ప్రభుత్వం – ప్రతీ జట్టుకి 24 ప్లేయర్లు

Vihari
ఐపీఎల్ 2020ను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ పచ్చ జెండా ఊపిన విషయం తెల్సిందే.సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకూ ఈ సీజన్ ఐపీఎల్ ను నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా...
టాప్ స్టోరీస్

బహ్రెయిన్‌లో శ్రీకృష్ణుడి ఆలయం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బహ్రెయిన్ రాజధాని మనామాలో అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయాన్ని పునరుద్ధరించనున్నారు. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుడి ఆలయాన్ని 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని...
టాప్ స్టోరీస్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ మెడల్‌తో మోదీని సత్కరించింది. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను...